ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితర సాధ్యుడని అన్నారు. సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు.
CM KCR | మహారాష్ట్ర నేతలను ఒప్పించి.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన
గజ్వేల్ మండలం కొడకండ్ల వద్దనున్న కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ ద్వారా కాళేశ్వర గోదావరి జలాలను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం వదలడంతో కూడ వెల్లిలోకి నీటి ప్రవాహం ఒక్క రోజులోనే చేరుకున్నది.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓరుగల్లు ప్రజానీకం ఆశలపై ‘నిర్మలమ్మ’ నీళ్లు జల్లింది. పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేంద్రం మొండి చెయ్యి చూపింది.
నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని తెలంగాణ రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని
టెక్నాలజీ పరంగా భారత్ ఇంకా వెనుకబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందు వరుసలో
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లా
కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ 1,2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం నుంచి నల్లగొండ జిల్లా సూర్యాపేట వరకు ఉన్న ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు యాసంగిలో సాగునీటిని సమృద్ధిగా అందించేందుకు లింక్ 1, 2�
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపు హౌస్లో నాలుగో పునఃప్రారంభమైంది. నాలుగో పంపు కూడా విజయవంతంగా నడిచిందని ఈఎన్సీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్వీట్
స్వరాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తున్నది. ఆరు దశాబ్దాలుగా ఒక్క పంటకు, అదీ దిగువమానేరు ఆయకట్టు వరకు మాత్రమే నీటిని అందించిన ప్రాజెక్టు.. నేడు రెండు తరి పంటలకు ఆఖరి మడి వరకూ తడిని అ�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రతిఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో
ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్�
Minister Harish rao | మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్పామ్ అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదని, ఖర్చు కూడా తక్కువ అని, ఆదాయం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పారు.
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు స�
కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్లో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను తొలగించాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.