గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లా
కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ 1,2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం నుంచి నల్లగొండ జిల్లా సూర్యాపేట వరకు ఉన్న ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు యాసంగిలో సాగునీటిని సమృద్ధిగా అందించేందుకు లింక్ 1, 2�
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపు హౌస్లో నాలుగో పునఃప్రారంభమైంది. నాలుగో పంపు కూడా విజయవంతంగా నడిచిందని ఈఎన్సీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్వీట్
స్వరాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తున్నది. ఆరు దశాబ్దాలుగా ఒక్క పంటకు, అదీ దిగువమానేరు ఆయకట్టు వరకు మాత్రమే నీటిని అందించిన ప్రాజెక్టు.. నేడు రెండు తరి పంటలకు ఆఖరి మడి వరకూ తడిని అ�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రతిఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో
ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్�
Minister Harish rao | మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్పామ్ అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదని, ఖర్చు కూడా తక్కువ అని, ఆదాయం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పారు.
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు స�
కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్లో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను తొలగించాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుసంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన రైతుప్రతినిధులు కొనియాడారు.
తొగుట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాగుందని జాతీయ రైతు సంఘాల నాయకులు ప్రశంసించారు. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 75 మంది రైతు ప్రతినిధులు.. రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర�
హైదరాబాద్ : మహారాష్ట్రలో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద నీరు పోటెత్తుతున్నది. దీంతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. పుష్కరఘాట్లను వరద నీరు ముంచెత్
47 అడుగులకు చేరుకున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నేడు 55 అడుగులకు చేరే అవకాశం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఖమ్మం, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కాళేశ్వరం: భద్రాచలం వద్ద గో�
రెండు జీవనదుల నడుమ, ఏటికి ఎత్తుమీదున్న తెలంగాణలో ఏనాటికైనా నీళ్లు పారాలన్నది ఒక కల. అది ప్రతి తెలంగాణ వాసి కల. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భూమిపుత్రుడి కల. అది బీడువారిన కన్నులతో కష్టపడ్డ రైతు కల.