ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ‘మల్లన్నసాగర్' ప్రాజెక్టు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో మరో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ క్లాస్ ఇంజినీరింగ్ మార్వెల్గా కీర్తి గడించిన ‘కాళేశ్వరం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్లు వేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోని ఆర్థిక సాయం
సిద్దిపేట : సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసిన ఎండా కాలమే.. స్వరాష్ట్రంలో ఏ కాలం చూసిన వర్షాకాలమే చూసినట్టుంది అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవే
సిద్దిపేట : మల్లన్న సాగర్ ఒక్కటే కాదు.. పాలమూరు జిల్లాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనం�
సిద్దిపేట : రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రా
సిద్దిపేట : ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భం�
కార్పొరేషన్ లిమిటెడ్కు ఆర్ఈసీ అత్యున్నత గ్రేడింగ్ నిధుల వినియోగంలో పారదర్శకతకు గుర్తింపు సీఎం కేసీఆర్ జల సంకల్పానికి ప్రత్యేక గౌరవం జాతీయ స్థాయిలో మరింత పెరిగిన రుణ పరపతి తక్కువ వడ్డీకే నిధుల సమ�
MLA Jeevan reddy | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పచ్చి అబద్దాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నడ్డా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎద్దేవా చేశారు.