సిద్దిపేట : రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రా
సిద్దిపేట : ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భం�
కార్పొరేషన్ లిమిటెడ్కు ఆర్ఈసీ అత్యున్నత గ్రేడింగ్ నిధుల వినియోగంలో పారదర్శకతకు గుర్తింపు సీఎం కేసీఆర్ జల సంకల్పానికి ప్రత్యేక గౌరవం జాతీయ స్థాయిలో మరింత పెరిగిన రుణ పరపతి తక్కువ వడ్డీకే నిధుల సమ�
MLA Jeevan reddy | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పచ్చి అబద్దాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నడ్డా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎద్దేవా చేశారు.
గోదావరి ఒడి జలపాఠాల బడి కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర ఇంజినీర్ల ప్రశంసల వర్షం లక్ష్మీబరాజ్ నుంచి మల్లన్నసాగర్ వరకు.. రెండు రోజులపాటు.. 15 మంది అధ్యయనం నిర్మాణ పద్ధతులపై ఆరా తమ రాష్ట్రంలోనూ అనుసరిస్�
కాళేశ్వరం : పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం దేవస్థానంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కాళేశ్వరంలోని శుభనంధ (పార్వతీ) దేవి, శ్రీమహ సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం ఉద�
కాళేశ్వరం వద్ద 12.6 మీటర్ల ఎత్తులో ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణా బేసిన్లోనూ ప్రాజెక్టులకు గంగమ్మ పరుగులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29: �
గోదావరి | భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది.