మూడు మోటర్లతో నీటి తరలింపు 10 టీఎంసీల మేర నింపాలని నిర్ణయం సిద్దిపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ఎత్తిపోల పథకంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్లోకి నీటి తరలింపు ట్రయల్న్ విజయవంతమైంద�
మంత్రి హరీశ్| మల్లన్న సాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వప్నం నెరవేరిందని, మల్లన్నసాగర్ కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసిందని
కాళేశ్వరంలో భక్తుల సందడి | కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయంలో పలువురు భక్తులు వరలక్ష్మి వ్రతాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక�
కాళేశ్వర ఆలయం| జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తిశ్వరాలయంలో శ్రావణ శోభ నెలకొన్నది. శ్రావణ మాసం మొదటి రోజు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు.
అస్థికలు| జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు తమ బంధువుల అస్థికలను గోదావరిలో కలిపెందుకు వచ్చారు.
కాళేశ్వరం| ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జార
తెలుగు తప్పనిసరి అమలుకు కొత్త పాఠ్యపుస్తకాలు 4,9 తరగతులవారి కోసం రూపొందించిన ఎస్సీఈఆర్టీ హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం.. ఈ రోజుల్లో తెలంగాణలో ఎక్కడకెళ్లినా అందరి నోళ్లల్లో ఈ పేరే వినిపిస్త�
కాళేశ్వరం ప్రాజెక్టు | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవసరం
తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో జూన్ 25న రాత్రి 8గంటలకు మన ముందుకు తీసుకొస్తుంది.
పల్లేర్లు మొలిచిన నేలలో కాళేశ్వర గంగ పారింది ఈ రోజే. ఎండిన పంటభూములు తడిచింది ఈ రోజే. తెలంగాణ రైతన్నల కాళ్లు కడిగింది ఈ రోజే. రాష్ట్ర ప్రజల కోసం ఏకంగా గోదావరి నదిని ఎత్తిపోసింది ఈ రోజే. తెలంగాణ వరప్రదాయిని,