గోదావరి ఒడి జలపాఠాల బడి కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర ఇంజినీర్ల ప్రశంసల వర్షం లక్ష్మీబరాజ్ నుంచి మల్లన్నసాగర్ వరకు.. రెండు రోజులపాటు.. 15 మంది అధ్యయనం నిర్మాణ పద్ధతులపై ఆరా తమ రాష్ట్రంలోనూ అనుసరిస్�
కాళేశ్వరం : పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం దేవస్థానంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కాళేశ్వరంలోని శుభనంధ (పార్వతీ) దేవి, శ్రీమహ సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం ఉద�
కాళేశ్వరం వద్ద 12.6 మీటర్ల ఎత్తులో ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణా బేసిన్లోనూ ప్రాజెక్టులకు గంగమ్మ పరుగులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29: �
గోదావరి | భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది.
మూడు మోటర్లతో నీటి తరలింపు 10 టీఎంసీల మేర నింపాలని నిర్ణయం సిద్దిపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ఎత్తిపోల పథకంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్లోకి నీటి తరలింపు ట్రయల్న్ విజయవంతమైంద�
మంత్రి హరీశ్| మల్లన్న సాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వప్నం నెరవేరిందని, మల్లన్నసాగర్ కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసిందని
కాళేశ్వరంలో భక్తుల సందడి | కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయంలో పలువురు భక్తులు వరలక్ష్మి వ్రతాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక�
కాళేశ్వర ఆలయం| జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తిశ్వరాలయంలో శ్రావణ శోభ నెలకొన్నది. శ్రావణ మాసం మొదటి రోజు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు.
అస్థికలు| జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు తమ బంధువుల అస్థికలను గోదావరిలో కలిపెందుకు వచ్చారు.
కాళేశ్వరం| ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జార