జయశంకర్ భూపాలపల్లి : ప్రాణహిత పుష్కరాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆదివారం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ధ సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం దేవ
Minister Satyavathi rathod | మంత్రి సత్యవతి రాథోడ్ ప్రాణహిత పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. గురువారం ఉదయం మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం చేశారు.
Niti aayog | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని నీతి ఆయోగ్ (Niti aayog) కార్యదర్శి సంజయ్ కుమార్ దర్శించుకున్నరు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపుతున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అ
తెలంగాణ వచ్చింది. నాన్న కలలు నిజం కావడానికి అడుగులు పడ్డయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘నీళ్లు, నిధులు, నియామకాల’కు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు ను మూడేండ్లల
మల్లన్నసాగర్ కేవలం ఒక రిజర్వాయర్ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎన్నో కష్టాలకోర్చి, కడుపు కట్టుకొని, అవిశ్రాంతంగా పనిచేయడం వల్లే అద్భ�
ఆరు నూరైనా సరే ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి దేవుడు తనకిచ్చిన సర్వశక్తులు, మేధోసంపత్తిని ఉపయోగిస్తానని, చివరి రక్తంబొట్టు ఉన్నంత వరకు దేశాన్ని చక్కదిద్దేందుకు పాటుపడతానని ముఖ్యమంత్రి కే చంద్రశ�
తెలంగాణపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేయించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ ప్రేమే మల్లన్న సాగర్ రిజ�
ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ‘మల్లన్నసాగర్' ప్రాజెక్టు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో మరో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ క్లాస్ ఇంజినీరింగ్ మార్వెల్గా కీర్తి గడించిన ‘కాళేశ్వరం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్లు వేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోని ఆర్థిక సాయం
సిద్దిపేట : సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసిన ఎండా కాలమే.. స్వరాష్ట్రంలో ఏ కాలం చూసిన వర్షాకాలమే చూసినట్టుంది అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవే
సిద్దిపేట : మల్లన్న సాగర్ ఒక్కటే కాదు.. పాలమూరు జిల్లాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనం�