నిర్మల్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల(ఇరిగేషన్) ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు సూచించారు.
నెర్రెలు బారిన తెలంగాణ నేలలను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పచ్చని మాగాణులుగా మార్చిన అపర భగీరథుడు మన కేసీఆర్. ఆయన మదిలో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయం నేడు మనందరి కళ్ల ముందు దేదీప్యమానంగా ఆవిష్కృతమైంది
తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తున్నదని మంత్రి మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతున్నదని చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కేంద
Gangula Kamalaker | జగిత్యాల : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునేనని, పుట్టిన ఊరును జీవితాంతం మరువలేనని, ఎక్కడికెల్లినా తాను పైడిపల్లి( Pidipally ) బిడ్డనే అని చెప్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�
నాడు.. ఎక్కడ చూసినా నీటి కరువు.. ఎండిన చెరువులు..పారని కాలువలు.. అడుగంటిన భూగర్భ జలాలు..చివరి ఆయకట్టుకు నీరందక రైతన్న కష్టాలపాలు.. నేడు.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ ఓ నీళ్లకుండ అయ్యింది.
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాగులు, వంకలకు పునరుజ్జీవం వచ్చింది. పుష్కలమైన నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక వాగులపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో �
Telangana | ఒకప్పుడు ఎడారి ప్రాంతాన్ని తలపించిన తెలంగాణ.. ఇప్పుడు నీటి సంరక్షణలో ఇతర రాష్ర్టాలకు ఎలా ఆదర్శంగా నిలిచిందన్న విషయం తెలుసుకోవడానికి సిద్ధమయ్యా. కేంద్రప్రభుత్వం నయాపైసా సాయం చేయకపోయినప్పటికీ, తెలం�
Mallanna Sagar | సిద్దిపేట : దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ఆధారంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ నిర్మాణం భేష్గా ఉందని రాజస్థాన్ నీటిపారుదల శాఖలకు చెందిన ఇంజినీర్ల బృందం అభిన
ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితర సాధ్యుడని అన్నారు. సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు.
CM KCR | మహారాష్ట్ర నేతలను ఒప్పించి.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన
గజ్వేల్ మండలం కొడకండ్ల వద్దనున్న కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ ద్వారా కాళేశ్వర గోదావరి జలాలను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం వదలడంతో కూడ వెల్లిలోకి నీటి ప్రవాహం ఒక్క రోజులోనే చేరుకున్నది.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓరుగల్లు ప్రజానీకం ఆశలపై ‘నిర్మలమ్మ’ నీళ్లు జల్లింది. పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేంద్రం మొండి చెయ్యి చూపింది.
నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని తెలంగాణ రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని
టెక్నాలజీ పరంగా భారత్ ఇంకా వెనుకబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందు వరుసలో