Telangana Decade Celebrations | మండు వేసవిలో చెరువుల మత్తళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. 9 ఏండ్లలోనే తెలంగాణ జలమాగాణం అయ్యింది. కారణం.. సీఎం కేసీఆర్ కార్యదక్ష�
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు శతాబ్దాలు నిలిచిపోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఈ నెల 2నుంచి నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాల ఏర్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�
KTR | హైదరాబాద్ : తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు అయినా జాతీయ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకప్పుడు ఎండిపోయిన ప్రాంతం�
గతంలో పంటలు సాగు చేయాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. దుక్కులు దున్ని తొలకరి కోసం వేచి చూడాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. వానల కోసం మొగులువైపు ఎదురుచూడాల్సిన అవసర�
సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర బుధవారం ఒక ప్రకటనలో కొనియాడారు. అమెరికాలో ప్ర పంచ ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్స్ క
నీరు పల్లమెరుగు నానుడిని తోసిరాజని పల్లం నుంచి మిట్టకు అంచెలంచెల జలారోహణ అద్భుత దృశ్యం. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం. భూతల్లి దాహార్తి తీర్చిన అపర భగీరథం. కాళేశ్వరం తెలంగాణకు ఓ వరప్రదాయిని. సుజలవ
తమరు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆకాశగంగను దివినుంచి భువికి దించిన నిజాన్ని కళ్లారా చూశాం! మీకు మీ కృషికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు!
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పథక రచన చేసిన ఇంజనీర్ల�
Kondagattu | మహిమాన్విత క్షేత్రం, 400 ఏండ్ల చరిత్ర గల కొండగట్టు అంజన్న స్వామి చెంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశనంలో ప్రణాళికలు సిద్ధం చేసింది.
నిర్మల్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల(ఇరిగేషన్) ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు సూచించారు.
నెర్రెలు బారిన తెలంగాణ నేలలను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పచ్చని మాగాణులుగా మార్చిన అపర భగీరథుడు మన కేసీఆర్. ఆయన మదిలో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయం నేడు మనందరి కళ్ల ముందు దేదీప్యమానంగా ఆవిష్కృతమైంది
తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తున్నదని మంత్రి మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతున్నదని చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కేంద
Gangula Kamalaker | జగిత్యాల : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునేనని, పుట్టిన ఊరును జీవితాంతం మరువలేనని, ఎక్కడికెల్లినా తాను పైడిపల్లి( Pidipally ) బిడ్డనే అని చెప్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�
నాడు.. ఎక్కడ చూసినా నీటి కరువు.. ఎండిన చెరువులు..పారని కాలువలు.. అడుగంటిన భూగర్భ జలాలు..చివరి ఆయకట్టుకు నీరందక రైతన్న కష్టాలపాలు.. నేడు.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ ఓ నీళ్లకుండ అయ్యింది.
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాగులు, వంకలకు పునరుజ్జీవం వచ్చింది. పుష్కలమైన నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక వాగులపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో �