ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తడం లేదు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నది. ఆర్మూర్ బల్దియాలో తాగునీటికి ఎస్సారెస్పీ బ్యాక్ వాటరే ప్రధా�
కాళేశ్వర జల జాతర కొనసాగుతోంది. బాహుబలి మోటర్ల అజేయ యాత్రతో కరువునేల పులకిస్తున్నది. బీళ్లువారిన భూమి సస్యశ్యామలమవుతున్నది. ఇప్పటికే పునర్జీవ పథకంలో వరద కాలువలో ఎదురెక్కి ఎస్సారెస్పీని ముద్దాడి సాగునీ�
సరిగ్గా పదేండ్ల కిందట భాగ్యనగర వాసులు గుక్కెడు నీటికోసం అలాడిపోయారు. ఖాళీ బిందెలతో రాత్రింబవళ్లు నిరీక్షించి.. సికపట్టు యుద్ధాలు పట్టారు. చేసేదిలేక అప్పటి సర్కార్ చేతులెత్తేయడంతో చాలీచాలని నీటితో ప్ర
Kaleshwaram | తెలంగాణలో కాలం కాకున్నా సాగుకు ఢోకా ఉండకూడదన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీని నింపే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైం�
కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ (SRSP) చివరి ఆయకట్టు వరకు వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం ఎత్తిపోతలను అధికారులు నడిపిస్తున్నారు.
Koppula Eshwar | హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకుండా, రాసిచ్చిన స్క్రిప్ట్తో మాట్లాడారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో రాహుల�
తెలంగాణ కోకిల గానం ఆగింది. కాళేశ్వరం పాట మూగబోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న చెట్టంత బిడ్డమీద కాల శివుని కరుణ మాయమైంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు రక్త బంధాలను దూరం చేస్తూ మన ఉద్యమ పేగుబంధాన్ని అకాలంగా, �
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ‘తొలి’ ఊపిరి.. ఆంధ్రా పాలకుల కుట్రలను 1969లోనే పటాపంచలు చేసిన ధీశాలి.. ‘నాన్ ముల్కి గో బ్యాక్..’ అంటూ గర్జించిన కేసరి.. నిరుద్యోగులను కూడగట్టి నూనూగు మీసాల ప్రాయంలో 12 రోజుల పా�
సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు వానాకాలం సీజన్ కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూస
CM KCR | తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటసాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సర�
యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది. అనతికాలంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. గత ఏడాది వరకు పంజాబ్తో పోటీపడి రెండో స్థానానికే పరిమితమైన తెలంగాణ..
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్లోకి (Malakpet Reservoir) నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్ (Trial run) విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంట�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన ఇంజినీర్ల బృందం కొనియాడింది. అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం గొప్ప విషయమని ప్రశంసించింది.
కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాలో ధాన్యపు రాశులు కురిపిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లాలో పారుతున్న నీటిలో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసుకుని పొం�