తెలంగాణ (Telangana) రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin owaisi) అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధి
తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ (Professer Jayashankar) సార్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సార్ సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
Jaya Prakash Narayana | తెలంగాణ విషయంలో పచ్చలాబీ గింజుకుచచ్చే అంశం కాళేశ్వరం. మామూలుగా దశాబ్దాలు దాటినా చిన్నచిన్న ప్రాజెక్టులే ముందుకు పడని అనుభవం సమైక్యపాలకులది. ‘మాతోనే కాలేదు. అలాంటిది వీళ్లతో ఏమవుతుంది?’ అనుకున�
సరిగ్గా 20రోజుల క్రితం వానలు లేక బోసిపోయిన పంటలకు.. వట్టిపోయిన బోర్లకు.. ఎండిపోయిన వాగులకు ప్రాణం పోసిన కాళేశ్వర జలాలతో ఉన్న బంధాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
ఎగువన వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తడంతో త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం 13.29 మీటర్లకు చేరింది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్�
‘రైతాంగానికి 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు అందిస్తే.. రైతులు పంటల రూపంలో సంపద సృష్టిస్తారు. ఆ సంపద సమాజంలోకి వచ్చి తిరుగుతుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’.. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మ�
Kaleshwaram | కాళేశ్వరం - మేడిగడ్డ బ్యారేజ్ను శిక్షణ ఐఏఎస్ అధికారులు గురువారం సందర్శించారు. మర్రి చెన్నారెడ్డి మానవవరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీ శశాంక్ గోయల్ ఆదేశాలతో కోర్సు డైరెక్టర్ ఏఎస్ రా�
Heavy Rains | రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ
ర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.
Pranahita | ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. సోమవారం సాయంత్రానికి 1.18 లక్షల క్యూసెక్కులకు వరద పోటెత్తగా మంగళవారం సాయంత్రానికి 2.34 లక్షల క్యూసెక్కులకు ప�
KCR | ‘తెలంగాణ సీఎం కేసీఆర్ నిజమైన రైతు నాయకుడు. దేశంలో రైతుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఇంత గొప్పగా ఆలోచన చేసిన నాయకుడిని నేనిప్పటివరకు చూడలేదు. అందుకు తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు
SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పది రోజుల్లో పది టీఎంసీ నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో మూడు టీఎంసీలు కాలేశ్వరం జలాలు ఉండగా... మిగిలినవి గోదావరి పరివాహక ప్రాంత
ఉమ్మడి పాలనలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించడమనేది ఒక ప్రహసనం. అటవీ, పర్యావరణ పర్మిషన్లు దశాబ్దాల తరబడి కొన‘సాగు’తూనే ఉండడం చేదువాస్తవం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో �