ఉమ్మడి పాలనలో కరువుతో అల్లాడిన నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దౌడు తీస్తున్నది. రూ.289 కోట్లకుపైగా వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు.
Kaleshwaram | రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో కేంద్ర బృందం భేటీ ముగిసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర బృందం సమావేశం కాగా, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు
మేడిగడ్డ బరాజ్లోని పిల్లర్ కుంగుబాటు వల్ల కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదని, యథావిధిగా సాగునీటిని అందించే అవకాశమున్నదని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మ బరాజ్ ( మేడిగడ్డ ) వద్ద ఒక పిల్లర్ కొంచెం కుంగిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పిల్లర్ కుంగ�
Lakshmi Baraj | లక్ష్మీ బరాజ్ వద్ద జరిగిన సంఘటనపై మేడిగడ్డ ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు శనివారం రాత్రి వివరణ ఇచ్చారు. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్పై శనివారం సాయంత్రం సమయంలో పేలుడు వంటి శబ్దం వచ్�
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద పేలుడు శబ్దం వినిపించింది. అది జరిగిన కొంచం సేపటికే బరాజ్లోని ఒక పిల్లర్ కొంచం కుంగినట
స్వాతంత్య్రానంతరం.. నాటినుంచీ నేటిదాకా జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల నాయకులు, వక్తలు, మేధావులు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను, ప్రభుత్వాల్లోని లొసుగులను ఎత్తిచూపుతూ, విమర్శిస�
ఒకప్పుడు కరువుకు కేరాఫ్గా ఉన్న జనగామ ప్రాంతం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త రూపు సంతరించుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లలో చేపట్టిన కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా ప్ర�
తెలంగాణలో పదేండ్ల కాలం లో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు
Minister KTR | రెండు దశాబ్దాల నిర్మల్వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారమైంది. దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ -27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత�
ప్రత్యేక రాష్ట్రంలో వానకాలంలో మునుపెన్నడూ లేనంత గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ బుధవారం నమోదైంది. ఉదయం 9.59 గంటలకు 15,370 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదవడం గమనార్హం.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�
Palamuru-Rangareddy Lift Irrigation | కాకతీయులు కొండల మధ్యలోని లోతట్టు ప్రాంతాల్లో చెరువులను నిర్మించారు. దీంతో గుట్టలు సహజ గట్లలా ఏర్పడి జలాశయపు ఖర్చును తగ్గించడమేగాకుండా.. చిరకాలం పాడవకుండా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. కొం�
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో కేసీఆర్ సమర్థ నాయకత్వంలో, అహింస మార్గంలో ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నాం. పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ నేడు అభివృద్ధి సంక్షేమంలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తు�