Palamuru-Rangareddy Lift Irrigation | కాకతీయులు కొండల మధ్యలోని లోతట్టు ప్రాంతాల్లో చెరువులను నిర్మించారు. దీంతో గుట్టలు సహజ గట్లలా ఏర్పడి జలాశయపు ఖర్చును తగ్గించడమేగాకుండా.. చిరకాలం పాడవకుండా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. కొం�
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో కేసీఆర్ సమర్థ నాయకత్వంలో, అహింస మార్గంలో ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నాం. పదేండ్ల ప్రాయంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ నేడు అభివృద్ధి సంక్షేమంలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తు�
అస్తిత్వాన్ని ఆస్తిగా చేసుకొని బతికే మనుషులున్న రాయలసీమలో కరువు రాజ్యమేలుతున్నది. ఇప్పటివరకు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన ఏలికలెవ్వరూ రాయలసీమ దుస్థితిని మార్చలేకపోయారు. ఒకప్పుడు సీమలాగానే కరువుత�
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
Kaleshwaram తెలంగాణలో మరో మహాయజ్ఞం చకచకా పూర్తవుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని తలపిస్తూ మరో మహా కాళేశ్వరం సిద్ధమవుతున్నది. అదే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. సొరంగాలు, సర్జ్
కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్ర
వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటంతో ఇక్కడ ప్రధాన నదులైన గోదావరి, కృష్ణ పారుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిపైన ఎలాంటి ప్రాజెక్టులు న�
Kaleshwaram | కాళేశ్వరం దగ్గర గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతున్నది. ఎగువన కురిసిన వర్షాల వల్ల కాళేశ్వరంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద నదీ ప్రవాహం ఎక్కువవుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల కాలం మొదలైంది. సీఎం కేసీఆర్ సోమవారం స్వయంగా 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే.. రాష్ట్రంలోని 119 మంది నియోజవర్గాలకు పార్టీ పరంగా అభ్యర్థులు వేరుగా ఉన్నా, వారందరికీ దమ్ము,
దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన మన రాష్ట్రం గత ఏడు దశాబ్దాలుగా ఏం సాధించిందో, తెలంగాణ ప్రజల జీవితాలు ఎలా మిగిలాయో అందరికీ అనుభవమే. సాగునీరు అటుంచి, తాగునీరు లేని దుస్థితి ఉమ్మడి రాష్ట్ర�
వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు.
Loksabha | తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆదాయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిం
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తాను చేపట్టినట్టు ప్రచా రం చేసుకొనే కుట్రలు చేస్తున్నది. చివరకు రాష్ట్రప్రభుత్వం అనేక కష్టలకో�