కాకతీయ యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. జూనియర్ల ఫిర్యాదు మేరకు అధికారులు సీనియర్లను తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
కాకతీయ విశ్వవిద్యాలయానికి మ రో కీర్తి కిరీటం దక్కింది. ‘2023 యూ ఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్'లో కాకతీయ వర్సిటీ 600వ ర్యాంకు సాధించింది.
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మన బలాలపై మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలని అన్నింటికి మించి మానసిక బలం గొప్పదని కాక తీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. కాకతీయ విశ్వ�
కాకతీయ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లపై ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కాకతీయ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లపై అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఇటీవలే
Road Accident | ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేయూ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు వేగంగా వచ్చి సెంట్రల్ లైటింగ్ పోల్ను ఢీకొట్టడంతో ఆగివున్న లారీ కిందకు దూసుకెళ�
నిన్నమొన్నటి పిల్లలకు బహుశా ఈ పేరు కొంత కొత్తగా అనిపించొచ్చు కానీ తెలంగాణ యవనిక మీద తొమ్మిదిన్నర దశాబ్దాల పాటు ఎగిరిన ఉద్యమ జెండా డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు. భారత స్వాతంత్రోద్యమం మొదలుకుని మలిద
కాకతీయ విశ్వవిద్యాలయం గురువారం నుంచి పీహెచ్డీ కేటగిరి-2 ఇంటర్వ్యూల ప్రక్రియను షురూ చేసింది. పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంపికలు నిర్వహిస్తున్నది. గత సంవత్సరం నవంబర్లో పీహెచ్డీ ప్రవేశ పరీక్�
విధి నిర్వహణలో హద్దుదాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ సీఐలు, ఎస్సైలను హెచ్చరించారు. శుక్రవారం కాకతీయ యూనివర్శిటీ సమావేశ హాల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆరునెలల నేరాలప�
నూతన ఆవిష్కరణలు, నిరంతర పరిశోధనలు, స్టార్టప్ కంపెనీలు స్థాపించేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో కే-హబ్ ఏర్పాటవుతున్నది. ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు వంటి మౌ�
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు వచ్చింది. బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నిర్దేశించిన సెవెన్ పాయింట్ సేల్లో 3.27 సోర్ను కే
కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ-ప్లస్ రావడం ఎంతో గర్వకారణమని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావుతో కలిస�
కాకతీయ విశ్వవిద్యాలయం న్యాక్ ఏ-ప్లస్ గ్రేడ్ సాధించింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా 2017, సెప్టెంబర్ 12న ఏ-గ్రేడ్ గుర్తింపు పొందగా ఇప్పుడు న్యాక్ ఏ-ప్లస్ సాధ