రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై జోరుగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో భారీ స్థాయిలో సిలబస్లో మార్పులు జరుగుతున్నాయి. ఐటీ రంగంతో పాటు మార్కెట్, ఉత్పత్తి
కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్ అధ్యక్షతన వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యా
భారతదేశం జీ20 దేశాలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్భవన్ నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ జీ20 లోగో పోటీల్లో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది బహుమతులు పొందినట్లు నోడల�
పోలీస్ కొలువుల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలో పాల్గొని గుండెపోటుకు గురైన ఇద్ద రు అభ్యర్థులు ప్రాణాలు విడిచారు. వివరాలు ఇలా.. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్
కతీయ యూని వర్సిటీ పోలీసుల అదుపులో ఉన్న ఓ దొంగ సోమవారం ఉదయం పారి యా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడికూడ మండలం రాయపర్తికి చెందిన చిదిరిక అరవింద్ గతంలో బీమారం పెద్దలైన్ వద్ద బైక్ దొంగతనం చేసి పారి�
నయీంనగర్ : టీఎస్ ఐసెట్ -2022 ఫలితాలు విడుదలయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల నిమిత్తం జూలై 27, 28వ తేదీల్లో నిర్వహిచిన టీఎస్ ఐసెట్ -2022 ఫలితాలను ఐసెట్ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ �
TS ICET | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్-2022 (TS ICET) పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్లోని
వరంగల్ : టీఎస్ ఐసెట్-2022 పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ సెమినార్ హాల్లో విడుదల చేయనున్నట్లు టీఎస్
పరిశోధనలే లక్ష్యంగా విద్య కొనసాగాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. అందరి మనుగడకు పరిశోధనలు చాలా అవసరమని తెలిపారు. పరిశోధనలతోనే కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయన్నారు. హైదర
వరంగల్ : ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి విశ్వవిద్యాలయమైన కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం ఈ నెల 25వ తేదీన క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప
నిందితుల్లో మహిళ సహా నలుగురు ఇప్పటికే 20 మందికి ఫేక్ సర్టిఫికెట్లు రాచకొండ సీపీ మహేశ్ భగత్ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఓ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టయింది.