నిరుపేద కుటుంబంలో పుట్టిన అయిలయ్య ప్రతిష్ఠాత్మకమైన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా సమున్నత స్థాయికి చేరుకోవడం వెనుక కఠోరమైన కృషి, దీక్షాదక్షతలు ఉన్నాయి. చెమట చుక్కలతో, కన్నీళ్లతో తడిసిన
కాకతీయ యూనివర్సిటీలోని పోతన గర్ల్స్ హాస్టల్కు చెందిన ఎంబీఏ విద్యార్థిని, మంగళవారం రాత్రి 10గంటలకు బుర్ఖా వేసుకున్న యువకుడితో బైక్పై వచ్చి మొదటి గేటు నుంచి లోపలికి రావడం చూసి కొందరు విద్యార్థులు అడ్డ�
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని యావత్తు దేశానికి, ప్రపంచానికి చాటేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. మహనీయుడి చరిత్ర మరుగునపడిపోతున్న తరుణంలో ‘పీవీ మన తెలంగాణ ఠీవీ�
కాకతీయ యూనివర్సిటీ, వల్లంపట్ల ఆర్ట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 30, 31న వల్లంపట్ల సాహిత్యం-సామాజిక చైతన్యం అంశంపై రెండు రోజులపాటు కేయూలోని కామర్స్ సెమినార్ హాల్లో జాతీయ సదస�
కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.2500 ఇస్తేనే డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తామని డిమాండ్ చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుండెపోటుతో కేయూ ఉద్యోగి మృతి చెందాడు. కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు చేసిన పనికి బిల్లులు చెల్లించకపోవడంతో మానసికంగా మనోవేదనకు గురై మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.
తెలంగాణ చరిత్ర అద్భుతమైనదని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. సామాజిక అణచివేత, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఇక్కడ జరిగాయన్నారు. గురువారం కేయూ ఆడిటోర
ఈనెల 28 నుంచి 30 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రతిష్టాత్మక ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 82వ సదస్సు నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తెలిపారు. మంగళవారం కేయూ సెనెట్హాల్లో
డిసెంబర్ 22: కాకతీయ విశ్వవిద్యాలయంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 23, 24 తేదీల్లో జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. సదస్సుకు సంబంధించిన పోస్టర్లను వీసీ రమేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెస
Raging | వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మహిళల హాస్టల్ లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడిన 81 మంది విద్యార్థినులను అధికారులు సస్పెండ్ చేశారు.