నిన్నమొన్నటి పిల్లలకు బహుశా ఈ పేరు కొంత కొత్తగా అనిపించొచ్చు కానీ తెలంగాణ యవనిక మీద తొమ్మిదిన్నర దశాబ్దాల పాటు ఎగిరిన ఉద్యమ జెండా డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు. భారత స్వాతంత్రోద్యమం మొదలుకుని మలిద
కాకతీయ విశ్వవిద్యాలయం గురువారం నుంచి పీహెచ్డీ కేటగిరి-2 ఇంటర్వ్యూల ప్రక్రియను షురూ చేసింది. పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంపికలు నిర్వహిస్తున్నది. గత సంవత్సరం నవంబర్లో పీహెచ్డీ ప్రవేశ పరీక్�
విధి నిర్వహణలో హద్దుదాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ సీఐలు, ఎస్సైలను హెచ్చరించారు. శుక్రవారం కాకతీయ యూనివర్శిటీ సమావేశ హాల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆరునెలల నేరాలప�
నూతన ఆవిష్కరణలు, నిరంతర పరిశోధనలు, స్టార్టప్ కంపెనీలు స్థాపించేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో కే-హబ్ ఏర్పాటవుతున్నది. ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు వంటి మౌ�
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు వచ్చింది. బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నిర్దేశించిన సెవెన్ పాయింట్ సేల్లో 3.27 సోర్ను కే
కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ-ప్లస్ రావడం ఎంతో గర్వకారణమని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావుతో కలిస�
కాకతీయ విశ్వవిద్యాలయం న్యాక్ ఏ-ప్లస్ గ్రేడ్ సాధించింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా 2017, సెప్టెంబర్ 12న ఏ-గ్రేడ్ గుర్తింపు పొందగా ఇప్పుడు న్యాక్ ఏ-ప్లస్ సాధ
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసెట్ చైర్�
TS ICET 2023 | హనుమకొండ చౌరస్తా, జూన్ 29: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను �
TSICET-2023 Results | తెలంగాణ ఐసెట్ ఫలితాలను వెల్లడయ్యాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు.
తెలంగాణ గడ్డ ఉత్పత్తి చేసిన చాలామంది విద్యార్థులు, యువకులు, మేధావులు ఉద్యమ కాలంలో సమరశీల పాత్రను పోషించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్ఫూర్తిగా జన బాహుళ్యాలను కదిలించే ప్రయత్నంలో భాగంగా భువనగిరి, �
కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో యునైటెడ్ కింగ్డం వేల్స్ గ్రూప్ అబెరిస్ట్విత్ యూనివర్సిటీ సహకారంతో ‘ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ జినోమ్ ఎడిటింగ్' అంశంపై ఈ నెల 27 నుంచి 29 వరకు వర్సిటీ సె�
వరంగల్ పర్యటనకు శనివారం వచ్చిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు పలు సంఘాల నాయకులు వినతులు సమర్పించారు. హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ను �