భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రహదారి పరిస్థితి చూస్తుంటే అద్దం లాంటి రోడ్లు దేవుడెరుగు కానీ.. ఉన్న రోడ్డుపై మట్టిని తీసే నాథుడే కరువు అన్నట్లుగా ఉంది. మండల కేంద్రంలోని..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం జూలూరుప�
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మంగళవారం జూలూరుపాడు మండలంలో�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. గ్రామంలో నిత్యం పారిశుధ్య పనులకు ఉపయోగించే గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు అర్థరాత్రి నిప్పు పెట్టి దహనం చ�
జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన కూరాకుల నరేశ్ జాతీయ కబడ్డీ శిక్షకుడిగా (కోచ్గా) ఎంపికయ్యాడు. జాతీయ కబడ్డీ శిక్షణ కేంద్రమైన బెంగళూరులోని "స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా" (SAI) లో జరిగిన జాతీయ స్థ�
ప్రభుత్వాలు మారుతున్నా, చట్టాలు రూపాంతరం చెందుతున్నా ఉపాధి హామీ కూలీల తలరాతలు మాత్రం మారడం లేదు. నిప్పులు చెరిగే ఎండల్లో చెమటోడ్చుతున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్�
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆ�
ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, కాకర్ల గ్రామానికి చెందిన చెంగల గురునాధం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. విషయం తెలిసిన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రైతుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. మండల కేంద్రంలోని ఒంటి గుడిసె క్రాస్ రోడ్డు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శాశ్వత మార్కెట్ నిర్మాణ
ఉపాధి హామీ పథకం.. పేదవాడికి ఆసరాగా నిలవాల్సిన ఈ పథకం ఇప్పుడు కూలీల పాలిట శాపంగా మారుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సుమారు 24 గ్రామ పంచాయతీల పరిధిలో 10,368 మందికి జాబ్ కార్డులు ఉండగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ గత ఐదు నెలలుగా మూతపడడంతో మూడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుజాతనగర్, ఏన్కూరు, జూలూరుపాడు మం
జూలూరుపాడు, మార్చి 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 52,77,000/- ఉంటుందని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయ�
ఈ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఐదు నెలల నుండి వేతనలు లేక అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ భద్రద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా సోమవారం ఒక..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామ సమీపంలో ఉన్న పాలగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణి సహిత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అత్యం�