కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు గురువారం విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గుండెపుడి రెవెన్యూ ప్రాంతం, సర్వే నంబర్ 117, సీలింగ్ భూమి ఆక్రమణలకు గురైతుందని, ఆ భూములను కాపాడాలని గ్రామీణ పేదల సంఘం ఆదివాసీ నాయకుడు బచ్చల లక్ష్మయ్య ప్రభ
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ము�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ స్థానిక అధికారులతో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు.
సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు ఇవ్వాలని, అలాగే జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ నిర్మించాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని కోరుతూ మండల పర్యటన�
ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి అనర్హుల పేర్లు తొలగించి.. అర్హులకే ఇండ్లు కేటాయించాలని కోరుతూ జూలూరుపాడు మండలం బేతాళపాడు పంచాయతీ పరిధిలోని రేగళ్లతండాకు చెందిన గిరిజనులు శనివారం వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి బేతాళపాడు గ్రామ పంచాయతీలోని రేగళ్లతండాకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని నిరసన తెలియజేస్తూ శనివారం వాటర్ ట్యాంక్ ఎక్కారు. వీరిలో �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో అనర్హుల పేర్లు తొలగించి, అర్హులకు ఇవ్వాలని, అలాగే గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చే�
యూరప్ దేశాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అలముకున్న కార్మిక ఉద్యమంలో ఎందరో కార్మిక నాయకులు, కార్యకర్తలు అసువులు బాసరని, ఆ త్యాగదనుల పోరాట ఫలితమే నేడు ఈ ఎనిమిది గంటల పని దినం అని కార్మిక సంఘాల నాయకులు �
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామ సమీప�
ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలన్నీ సత్వరమే పరిష్కారం అవుతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 25న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఈ జిల్లా భూములకే వినియోగించాలనే డిమాండ్తో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సదస్సును జ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఏజెన్సీ ప్రాంతమైన ఈ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే పగలు, రాత్రి అనే తేడా లేకుండా గుట్టలను భారీ జేసీబీలతో తొలిచి లేలాండ్ వాహ�
ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఖమ్మం నగరంలో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు పెరుమాళ్ల పవన్ కుమార్ కోరారు. మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని