ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన జూలూరుపాడులో నిర్వహించిన టూ కే రన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతమైంది. జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అ�
మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ అన్నారు. జూలూరుపాడు మండలం సాయిరాంతం
నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడు తాసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవ�
రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో 'తరుగు' పేరుతో క్వింటాకు ఐదు కిలోల చొప్పున కోత విధిస్తూ అన్నదాతలను నిలువు దోపిడీ చేస్తున్నారని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్�
రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసిందని, నిబంధనలు ఉల్లంఘించి పశువులను తరలిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి జి�
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు సోమవారం భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడు �
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా తప్పుబట్టారు. జూలూరుపాడు మండ�
రాష్ట్ర ప్రభుత్వం 'రైతు రాజ్యం' అని గంభీర ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ధాన్యం కొనుగోలు కేం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సున్నం రామకృష్ణమాచారి నివాసంలో ‘మే పుష్పం’ వికసించి చూపరులను...
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షార్పణం అవుతుంటే.. అటు అధికారులు, ఇటు వ్యవస్థల నిర్లక్ష్యంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం రైతు వేదికలో
ఆరుగాలం శ్రమించి, కన్నబిడ్డల్లా సాదుకున్న పాడి పశువులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. ఆ ఇద్దరు రైతుల జీవనాధారం తెగిపడిన విద్యుత్ తీగల రూపంలో చితికిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘జన గణన-2027’ప్రక్రియలో భాగంగా జూలూరుపాడు మండలంలో సన్నాహక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి దశలో భాగంగా నిర్వహించాల్సిన ‘ఇంటి జాబితా, గృహాల గణన’ పై
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్గా కొమ్మినేని పాండురంగారావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు ఇప
నింగి నిండా కారుమబ్బులు.. వీస్తున్న ఉగ్రరూప వడగాల్పులు.. రోడ్డు మీద మట్టిని రజనులా ఎగరేస్తున్న గాలి దుమారం.. ఇదీ శనివారం మధ్యాహ్నం జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద కనిపించిన భీతావహ దృశ్యం. వర్ష
వ్యవసాయం అంటే కేవలం చెమట చిందించడమే కాదు. అది ఒక నిరంతర తపస్సు, పక్కా ప్రణాళికతో కూడిన జీవన కళ అని నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ సీనియర్ రైతు. మూడు దశాబ్దాలకు పైగా ఒకే పంటను నమ్మ�