జూలూరుపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో సోమవారం జరిగాయి. మండల కేంద్రంలోని పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసం
చికాగో అమరవీరుల త్యాగఫలంతో సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ట్రేడ�
కాలం చక్రంలా తిరుగుతుంది అంటారు. కానీ ఆ కాలం సృష్టించిన ‘ఆధునికత’ అనే వేగంలో రైతుకు వెన్నెముకగా నిలిచిన ఎడ్లబండి చక్రం నేడు శాశ్వతంగా ఆగిపోతోంది. ఒకప్పుడు పల్లెటూరి జీవనశైలికి చిహ్నంగా, రైతు గర్వంగా ఊరే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కీలకమైన ప్రధాన రహదారి.. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగే మార్గం. కానీ నేడు ఆ రోడ్డు జూలూరుపాడు వాసులకు ఒక నరకప్రాయమైన అడ్డంకిగా మారింది. రోడ్డుపై అడుగు పొరలా పేరు�
జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఎంపీడీఓ తాళ్లూరి రవి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా వం�
దళిత క్రైస్తవులపై అమల్లో ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేదా వాటి పరిధి నుండి దళితులను మినహాయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ �
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ఖమ్మం నగరంలో నిర్వహించనున్న పార్టీ ‘మినీ ప్లీనరీ’ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు ల�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూలూరుపాడు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శవంతమైన మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. మండల కేంద్రం నుండి రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు కనీసం నీలువ నీడ లేకపోవడం అధికారుల నిర్లక్�
దూరదృష్టితో నాటిన మొక్క.. నేడు బాటసారులకు చల్లని రక్షణ కవచమైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం' కార్యక్రమం జూలూరుపాడు మండలంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఒకప్పుడు ఎండ తీ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో మేట్ల పాత్ర అత్యంత కీలకమని, వారు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే కూలీలకు సరైన న్యాయం జరుగుతుందని జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికార�
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని వైద్య సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. సోమవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ను కలెక్టర్ ఆకస్�
గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరి�
జూలూరుపాడు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో శుక్రవారం ఘనంగా జరిగాయి. లోక రక్షకుడైన యేసు క్రీస్తు మానవాళి పాప విముక్తి కోసం సిలువపై ప్రాణత్యాగం చేసిన రోజున�