ప్రభుత్వ విద్య పరిరక్షణకై, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ సహాయ కార్యదర్శి షేక్ చాంద
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న ప్రతి మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో బ్లాక్ డే నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూ�
రాష్ట ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యుడు గుండెపిన్ని వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధిక�
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కొమ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ గురువారం బీజేపీ మండల కమిటీ విస్తృత ప్రచారం నిర్వహించింది. మెయిన్ రోడ్లో షాపు షాపుకు తిరుగు�
శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి, ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం ఆమె విలేకరులతో మాట
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అన్ని స్థానాల్లో గెలుపొందాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్ల
ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేశ్ ఓ రాజకీయ బ్రోకర్ అని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఆంధ్రా రాబంధును మాజీ మంత్రి కేటీఆర్ పైకి సీఎం రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కొత్త రాజకీయ డ్రామాకు �
ఐటీలో తెలంగాణను బ్రాండ్ అంబాసిడర్గా చేసి, యువతకు మార్గదర్శకంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత
అనేక పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ నిరంకుష విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కెట్ నెలకొల్పాలని న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎస్కే ఉమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన సిపిఐ ఎంఎల్ న్యూడె�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలపై తక్షణమే విచారణ జరిపి, నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో జూలూరుపాడు తాసిల్దార్ కార్�