వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ నాయకుడు యల్లంకి సత్యనారాయణ మంగళవారం పిలుపునిచ్చారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లకావత్ గిరిబాబు శనివారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో ఆడ, మగ మొక్కజొన్న కంకులు తిని మృతి చెందిన రైతు జరపలా కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకుందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సిటీ పోలీస్ యాక్ట్ను నెల రోజుల పాటు అమలు చేసిందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై రేవంత్ సర్కార్ నిర్బంధకాండను సీపీఎం జూలూరుపాడు మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. బుధవారం జూలూరుపాడు ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ�
ఈ నెల 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం) రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న సబ్ మార్కెట్ యార్డును శాశ్వత మార్కెట్ గా ఏర్పాటు చేసి తక్షణమే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి క�
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన చండ్ర నరేంద్రకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
భద్రాచలం పట్టణంలో బిల్డింగ్ కుప్పకూలి మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సిలివేరి నరసింహారావు ప్రభుత్వాన్ని
శాంతియుతంగా హైదరాబాద్ అసెంబ్లీ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లపై పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీఐటీయూ జూలూరుపాడు మండల నాయకుడు చందర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిల
అమెరికా సామ్రాజ్యవాదాన్ని, బీజేపీ మతోన్మాదాన్ని ప్రజలంతా తిప్పికొట్టాలని సీపీఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు.