భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జూలూరుపాడు రోడ్డుకు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు, డ్రైనేజీని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఆర్ అండ్ బి శాఖ లోని ఓ అధికారి, అధికార పార్టీ నేత అండదండలతో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (Kothagudem) జూలూరుపాడులో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. మండల కేంద్రంలోని కోయ కాలనీకి చెందిన మల్కం మహేష్ ఖాతాలో రూ.70వేలు నగదును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో ఇండ్లపై విద్యుత్ లైన్లు యమపాశాల్లా వేలాడుతూ ప్రమాదభరితంగా మారాయి. ఏ క్షణంలో ప్రమాదం ఎటు నుంచి ఎటు పొంచు�
Speed Breakers | జూలూరుపాడు-వినోబా నగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి మీదుగా సీతారామ ప్రాజెక్ట్ వెళుతుండటంతో ప్రధాన రహదారిపై వంతెన నిర్మిస్తున్నారు. వంతెన సమీపంలో రోడ్డుకు ఇరువైపులా సిమెంట్తో ఏర్పాటు చేసిన స్పీడ్
Julurupadu | ఆరుగాలం కష్టపడి పంటలు పండించి మార్కెట్కు తీసుకొస్తే అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. వ్యాపారుల తీరును నిరస్తూ ఆందోళన(Farmers agitation) చేపట్టారు.
Leopard | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. జూలురుపాడు మండల పరిధిలోని సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తోందని రైతులు తెలిపారు.
నిన్న మొన్నటి వరకు వాన చిరుజల్లులకే పరిమితమైంది. అక్కడ క్కడా మోస్తరు వర్షం తప్ప ఈ సీజన్లో ఏక బిగిన కురిసి సాగుకు భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరక�
గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు, ఇండ్లు నేలకూలాయి.. పూరిళ్లు నేలమట్టమయ్యాయి.. రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, అశ్వారావుపేట మండలాల్లో ఆదివారం స
Cotton | తెల్ల బంగారం (Cotton) రైతులకు సిరులు కురిపిస్తున్నది. ఖమ్మం జిల్లాలో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. జూలూరుపాడులో అత్యధికంగా క్వింటాల్కు రూ.10,200 పలికింది.
cotton price | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాల్కు రూ.8,350 పలికింది. నిత్యం ఇక్కడికి ఆరు వేల క్వింటాళ్ల పత్తి వస్తుండటంతో యార్డు తెల్ల బంగారంతో మెరిస�
జూలూరుపాడు: అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏఫ్డీవో అప్పయ్య అన్నారు. అడవుల పరిరక్షణ, జంతుగణన కార్యక్రమంలో భాగంగా మండలంలోని సూరారం, గుండెపుడి, రాజారావుపేట, పాపకొల్లు , నల్లబండబోడు బీట్లను �
జూలూరుపాడు: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గురు విద్యార్ధినులకు కరోనా సోకింది. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 255 మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో �
జూలూరుపాడు: మండలంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే తొమ్మిది మందిపై దాడి చేసి గాయపరిచాయి. పడమటనర్సాపురం గ్రామానికి చెందిన హర్షిత, జాన్సీ, సూరారం గ్రామానికి చెందిన శ్రీను, బలరా�