జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా బోగస్ ఓట్లు నమోదైన వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు దృష్టికి తెచ్చింది. బోగస్ ఓటర్లు, బయటి ప్రాంతాల వాళ్ల ఓట్లు ఓటర్ల లిస్ట్లో ఉన్నాయని బీఆర్ఎ�
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు వినూత్న శైలిలో తిప్పికొడుతున్నారు. ఎమ్మెల్యే మాగంట�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, నాయకులు ముఠా జయసింహ, చెరక మహేష్తో బుధవారం ఆయన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఫార్మా రైతులు సిద్ధమవుతున్నారు. అధికార కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీతకి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అన్నారని హరీశ్రావు గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని తెలిపారు. జూ�
Harish Rao | జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చామని హరీశ్రావు తెలిపారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని పేర్కొన్నారు.
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. టికెట్ వస్తుందని మొదటి నుం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెలుగుచూసిన దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీనే అసలు దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లతో దొడ్డిదారిన కాంగ్రెస్ �
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఓ సభలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టి న ఘటనపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లిద్దరూ అసూయతో దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.
జూబీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ప్రచారానికి తరలివెళ్తున్నారు. మోసపూరిత హామీలను ఇ�
Jubilee Hills By Elections | ఒకే ఇంటినంబర్పై 44 ఓట్లు ఉండటం సహజమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం సోమవారం స్పష్టతను ఇచ్చింది.
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ అపార్ట్మెంట్ను పరిశీలించినా పదుల సంఖ్యలో దొంగ ఓట్లున్నట్టు తెలుస్తున్నది. బోగస్ ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుల చిరునామాలతో ఉన్న అపార్ట్మెంట్�