Harish Rao | తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని.. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంప
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ పా
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఓటరు దరఖాస్తుల పరిశీలన ముమ్మరం చేసిన అధికారులు తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఓటర్ ఎన్రోల్మెంట్కు నిలిపివేశారు.
మిస్ ఇంగ్లండ్ వివాదం కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేస్తున్నది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీని అధికార పార్టీకి చెందిన నాయకులు వేధించినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రపంచవ్యా
మాగంటి గోపీనాథ్ మరణవార్తను నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోకముందే కాంగ్రెస్ నాయకులు ఎవరికివారు టికెట్ గురించి చేస్తున్న ప్రకటనలను చూసి జనం చీదరించుకుంటున్నారు. మాగంటి మృతి చెంది రెండు వారాలే అవుతున్
Voters List | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ తుది ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్) మంగతాయారు గత రెండు రోజులుగా క్షేత్రస్థాయి�
బస్తీ దవాఖానాలలో మళ్లీ జీతాల సంక్షోభం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలలో గత 2 నెలలుగా జీతాలు రావడం లేదు. ప్రతి బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. అయి�
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం అత్యంత బాధాకరమని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Madhura Nagar | నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిని విస్తరిస్తూ ఏప్రిల్ 24వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష
International Yoga day | పీహెచ్సీలలో ఇప్పటికే గర్భిణీ మహిళలకు యోగా తరగతులు నిర్వహిస్తున్న కుటుంబ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. యోగా ప్రాధాన్యతను మరింత పెంచేందుకు మే 28 నుంచి జూన్ 21 వరకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో విషాదం నెలకొంది. మద్యానికి బానిసైన ఓ మహిళ.. ఆ అలవాటు మానుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుకు వెళ్లేదారిని మూసేయడంతోపాటు పాటు నాలాపై నిర్మించిన ఆక్రమణలను హైడ్రా సిబ్బంది శుక్రవారం కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహ
సినీతారలు, సెలబ్రిటీలు తన వ్యాపారంలో భాగస్వాములు అంటూ నమ్మించి పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సస్టెయిన్ కార్ట్, తృతీయ జువెలర్స్ సంస్థల వ్యవస్థాపకుడు కాంతిదత్ తొనంగి, అతడి తల్లి శ్రీదేవి తొ