జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని తిరస్కరణకు గురైన అభ్యర్థులు విమర్శిస్తున్నారు.
Jubilee hills Election | కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించడంలో ఒక్కొక్క బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కొ కేసీఆర్లాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్.. అసలు కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి తన సొంత టీంతో ప్రచారం నిర్వహిస్తుండటం, ప్రచార సమయంలో తమకు ఎదురవుతున్న అవమా�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవులు ఓటు వేయవద్దని క్రిస్టియన్ పొలికల్ ఫ్రంట్ అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య పిలుపునిచ్చారు. క్రిస్టియల్ పొలిటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బలపర్చిన �
ఓటర్లతో ప్రత్యక్షంగా మమేకం కావడంతో పాటు బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బుధవారం సోమాజిగూ
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయానికి నాంది అవుతుందని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్రెడ్డి అన్నారు. బుధవార�
‘కేసీఆర్ సారు మాకు కడుపునిండా తిండి పెట్టారు..బట్టలు ఇచ్చాడు.. పింఛన్ ఇచ్చాడు.. ఆయనను కచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం.. బతికి ఉన్నంత వరకు ఆయనకే ఓటేస్తాం..’ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వృద్ధులు తమ ఇం�
అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్, కుమార్తె అక్షర తదితరులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ తప్పుడు కేసులు పెట్టిన ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం కాంగ్రెస్ ప�
‘జూబ్లీహిల్స్లో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా రౌడీలతో నిండి ఉన్నది. అది కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియా? లేక అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనా? అన్న అయోమయం నెలకొన్నది’ అన