500 రోజుల్లో రేవంత్రెడ్డి పీడిత ప్రభుత్వం పోవడం.. మళ్లీ కేసీఆర్ పాలన రావడం ఖాయంమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ గడ్డపై ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాన�
జూబ్లీహిల్స్లో వెనుకపడిపోయిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ను ఎలాగైనా నిలువరించడానికి ఆపసోపాలు పడుతున్నది. ఖబరస్తాన్కు భూకేటాయింపు బెడసి కొట్టడంతో.. ముస్లిం మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు మాజీ క్రిక�
జూబ్లీహిల్స్లో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వినూత్న తరహాలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లనున్నది. జనంతో మ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ కుటుంబ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. గల్లీలు దాటనీయం, ఇండ్లలో ఉండనీయబోమంటూ నవీన్యాదవ్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన తమ్ముడు వ
అమాత్యులు వస్తే సమస్యలు చెప్పుకోవచ్చన్న ఆశతో వచ్చిన మహిళలకు నిరాశ ఎదురైంది. మంత్రుల చుట్టూ ఉన్న మందీ మార్బలం సామాన్యులను వారి చెంతకు వెళ్లనిస్తలేరు. మంత్రులైనా తమ కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించి �
అన్నం ఉడికిందనేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ హస్తం పార్టీ భవితవ్యం ఆ ఒక్క మెతుకుతోనే తేలిపోయింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అందునా తొలి సభలో అధికార దుర్వినియోగంత�
‘జూబ్లీహిల్స్ మీ అయ్యజాగీరా.. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..’ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ సీనియర్ నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్లో మాత్రం ప్రచారం ఖర్చుల లొల్లి నేతలకు తలనొప్పిగా మారింది. ‘మా లొల్లి మాకుంటే మీ గోల ఏంట్రా బై.. మా కార్యకర్తలకే పై�
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి పార్టీ కార్యక్రమాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రద్దు చ
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్తోనే హైదరాబాద్కు అన్ని విధాల రక్షణ అని..హైడ్రా తదితర సంస్థల ద్వారా పట్టి పీడిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాకొద్దంటూ జుబ్లీహిల్స్ ప్రజలు మాట్లాడు
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వ
అది జీహెచ్ఎంసీ పరిధిలోని వందలాది పార్కుల్లో ఒకటి. కేవలం ఎకరాన్నర విస్తీర్ణంలో ఉంటుంది. దాంట్లో రూ.కోటిన్నరతో చేపట్టిన సుందీరకణ పనులను ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అకస్మాత్తుగా పరిశీలించారు.