జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గుండెకాయలాంటి యూసుఫ్గూడ, కృష్ణానగర్, వెంకటగిరిలు గులాబీమయమయ్యాయి. గురువారం బీఆర్ఎస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన బీఆర్ఎస్ మెగా ర్యాలీ విజయోత్సాహాన్ని త�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటున్నది. రౌడీలతో తమపై దాడులు చేయించేందుకు కుట్రలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఠాణా మెట్లెక్కడం చర్చనీయాంశం కాగా.. అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరు నియోజకవ
ఇప్పుడు రాష్ట్ర ప్రజల చూపు జూబ్లీహిల్స్పైనే ఉంటే, జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ అవినీతి పాలనకు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెపుదామా అని ఉత్సాహంతో చూస్తున్నారు.
జూబ్లీహిల్స్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటూ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్షగట్టి అధికారంతో అండతో వారి ఇండ్లపైకి పోలీసులను పంపి ద�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గురువారం బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం సిడ్నీ నగరం నుంచి ఇక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేసింది.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్పై సకల వర్గాల ప్రజలు తమ నిరసనలతో దండయాత్ర చేస్తున్నారు. రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన మోసాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు చేసిన మోసాలపై విభిన్న రూపాల్�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకే అన్నివర్గాల మద్దతు ఉందని మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం షేక్పేట్ డివిజన్ దత్తాత్రేయనగర్కాలనీలో మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ�
Azharuddin | బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడూ మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రహమత్నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ర
అసలే కరెంట్ పని.. తేడా వస్తే ప్రాణాలు మటాషే.. పక్కాప్రణాళికతో పనులు పకడ్బందీగా చేస్తేనే జనం ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలి. జూబ్లీహిల్స్లో తాము ఏదో చేస్తున్నామ�