చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా ఖైరతాబాద్లోని సర్కిల్ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వచ్చేది. డీఎంసీని కలిసి తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలను గురించి చెప్పాలని ఉన్నా అక్కడిదాకా వెళ్లి
నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన చార్జింగ్ పాయింట్లను కంటోన్మె�
ఇంట్లో నిద్రిస్తున్న గర్భిణిని కత్తితో బెదిరించి రూ.10లక్షలు అపహరించుకెళ్లిన దుండగుడిని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.9.5లక్షల నగదుతోపాటు నేరానికి ఉపయోగించిన క
పారదర్శక పాలన అందించేందుకు ఏర్పాటు చేస్తున్న సిటిజన్ ఫ్రెండ్లీ వార్డు కార్యాలయాల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. యూసుఫ్గూడ సర్కిల్లో 5 వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ మున్సిపల్ కమిష�
Minister Srinivas Yadav | గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిల�
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గర్భవతిని ఆరుగంటల పాటు బంధీగా తీసుకుని సినీ ఫక్కీలో రూ.10లక్షలను దోచుకున్న ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.52లో ప్రముఖ �
నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి బీఎన్ఆర్ హిల్స్ వద్ద గల తాబేలు గుండు కింద కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించినట్టు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగా
స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘమే టీజీవో అన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie makers) కార్యాలయంలో వరుసగా రెండో రోజూ ఐటీ (IT) సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజంతా తనిఖీలు నిర్వహించిన ఆదాయపు పన్నశాఖ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి జూబ్లిహిల్స్లోని (Jubilee Hills) మైత్రి ఆఫీస�
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో రూ. 1670 కోట్లు రాబట్టింది. గత ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 నాటికి దాదాపు 13.5 లక్షల మంది నుంచి ఆదాయాన్ని సమకూర్చుకున్నది. 2021-22 �
సుప్రీంకోర్టు న్యాయవాది కుటుంబం ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఆక్రమించేందుకు అర్థ్ధరాత్రి గుండాలతో వచ్చి వీరంగం సృష్టించిన ఘటనలో 12మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు బీఆర్ఎస్ నాయకుడు ఆశీష్కుమార్ యాదవ్ ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల