సమయపాలన పాటించని పబ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 59లోని అబ్సార్బ్ పబ్లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. రాత్రి 12 తర్వాత కూడా పబ్
Jubilee hills | హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో (Jubilee hills) కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం పెద్దమ్మగుడి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలతో ప్రతిపక్ష పార్టీలు బెంబేలెత్తుతున్నాయని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సాదుద్దీన్ మాలిక్తో పాటు మరో ఐదుగురు జువైనల్ నిందితులను కస్టడీకి తీసుకుని కీలక విషయాలు సేకరించిన పోలీసులు..
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తప్ప.. నిత్యం అబద్ధ్దాలు చెప్పే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనా�
జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్మీడియాలో పోస్టు చేసినందుకు ఐదుగురిపై సైబర్క్రైమ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను
టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గురువారం తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు
ఇద్దరికీ హైదరాబాద్లో ఇంటి స్థలం ప్రభుత్వ ప్రొత్సాహం.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉత్తర్వులు ప్రపంచకప్ టోర్నీ పతక విజేతలకు తగిన ప్రోత్సాహం లభించింది. అంతర్జాతీయ వేదికలపై పసిడి పతకాలతో వెలుగులు విరజిమ్మిన
కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న ఓ యువతి..అంబులెన్స్ వస్తుందని దారి ఇవ్వబోతున్న క్రమంలో కారు అదుపు తప్పడంతో డివైడర్ ఎక్కి..ఆ పక్కనే ఉన్న బాలకృష్ణ గేట్ వైపుకు దూసుకెళ్లింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు
ఏడేండ్ల కిందటి వరకు వ్యూహంలేని రహదారులతో పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్తో భాగ్యనగరి వాసులు చుక్కలు చూశారు. గమ్యం చేరాలంటే గంటల సమయం పట్టేది. ఇంధన ఖర్చు తడిసి మోపెడయ్యేది. కానీ స్వరాష్ట్రంలో ఆ పరిస్థి�
శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 14 అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జనరల్ షిఫ్టులలో తరగతులు జరగనున్నాయి. పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ సైలెంట్ వ్యాలీ వద్ద నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. రూ. 30.30 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల �