Trivikram Srinivas | ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. నగరంలోని జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు సీఎన్. రెడ్డి, దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్తో పాటు టీఆర్�
తెలంగాణ సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు మండిపడిన నేతలు, మేధావులు, విద్యార్థి, ఉద్యమ నాయకులు తెలంగాణ అభివృద్ధి ఓర్వలేకే తరచూ విమర్శలు పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం గ్రేటర్వ్యాప్తంగా పెద్దఎత్�
Jubilee hills | జూబ్లీహిల్స్లో ( Jubilee hills) అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో వేగంగా దూసుకొచ్చిన కారు.. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె చేతిల�
పేదలు వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు మోడ్రన్ ఫంక్షన్హాళ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రూ.1 కోటి 45లక్షలతో చేపడుతున్న పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి
హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ త్సవాల్లోభాగంగా ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మో�
Actor Rajkumar | ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. తాజాగా ప్రముఖ నటుడు రాజ్కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
Nataraj master | తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దడానికి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఇందులో భాగంగా డ్యాన్స్ మాస్టర్ నటరాజ్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బిగ్బాస్ ఫేమ్ శ్వేతావర్మ ఆదివారం జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి ప్రముఖుల
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హా