హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Minister KTR | విద్యతోపాటు నైపుణ్యం పెంచేలా టీ-శాట్ కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. టీ-శాట్ (T-SAT) పరిధిని మరింత విస్తృతం చేయాలని సూచించారు.
నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి సరైన చికిత్సను అందించేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు.
హైదరాబాద్లోని (Hyderabad) జూబ్లీహిల్స్లో (Jubilee hills) కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన మహింద్రా జైలో (టీఎస్07యూఎఫ్7436) కారు.. అదుపుతప్పి డివైడర్ (Divider) పైకి దూసుకెళ్లింది.
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది.
జూబ్లీహిల్స్లోని రోడ్డు నంబర్-36లో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ తొలి స్టోర్ను ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పలువురు మోడల్
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో వార్డు పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివ�
నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల విస్తరించడం, దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం రాజేంద్రనగర్లో అత్యధిక
చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా ఖైరతాబాద్లోని సర్కిల్ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వచ్చేది. డీఎంసీని కలిసి తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలను గురించి చెప్పాలని ఉన్నా అక్కడిదాకా వెళ్లి
నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన చార్జింగ్ పాయింట్లను కంటోన్మె�
ఇంట్లో నిద్రిస్తున్న గర్భిణిని కత్తితో బెదిరించి రూ.10లక్షలు అపహరించుకెళ్లిన దుండగుడిని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.9.5లక్షల నగదుతోపాటు నేరానికి ఉపయోగించిన క
పారదర్శక పాలన అందించేందుకు ఏర్పాటు చేస్తున్న సిటిజన్ ఫ్రెండ్లీ వార్డు కార్యాలయాల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. యూసుఫ్గూడ సర్కిల్లో 5 వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ మున్సిపల్ కమిష�
Minister Srinivas Yadav | గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిల�
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గర్భవతిని ఆరుగంటల పాటు బంధీగా తీసుకుని సినీ ఫక్కీలో రూ.10లక్షలను దోచుకున్న ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.52లో ప్రముఖ �