‘కాంగ్రెస్ ఉన్నది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉన్నది.. మా పార్టీ లేకుంటే మీరు ఎందుకూ పనికిరారు’ అంటూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నిక సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు ప్రత�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగడం ద్వారా తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశమ
ఫ్రస్ట్రేషన్లో అరిచే అరుపులకు, తిట్టే తిట్లకు ప్రజలు ప్రభావితం కారు. ఓట్లు పడవు. ఇది డిజిటల్ యుగం. ఎవరైనా పొరపాటు ఒక్కసారే చేస్తారు. పొరపాటు జరిగిందని తెలిశాక, దాన్ని సరిదిద్దుకొనే అవకాశం కోసం చూస్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ కపటనాటకాలకు తెర లేపిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. నోట్ల కట్టలు పంచి అడ్డదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపి�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నదని, దీంతో గట్టి నిఘా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన విజ్ఞప్తికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాల జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్, అతడి అనుచరులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమదైన ‘మార్క్' ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఫలితాలపై విశ్లేషించుకుంటామని, పరిపాలనలో మార్పులు చేర్పులున్నా.. తన అప్రోచ్లో ఏమైనా తేడాలున్నా సరిదిద్దుకునే అవకాశంగా భావిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్
పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోచమ్మ కొట్టినట్టుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏరు దాటినంక బోడి మల్లన్న అన్న రీతిలో రెండేండ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి, ఆంక్షలు మొదలు కానున్న�
ఎన్నికలు రావడం పోవడం సహజమే. అందులో కొన్ని మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ప్రజలకూ లీడర్లకూ మధ్య సంబంధ బాంధవ్యాలను గుర్తు చేసేలా సాగుతాయి. అచ్చం అలాంటి ఉప ఎన్నికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాగుతు�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని తొలిసారిగా మరో గంట పాటు పొడిగించారు.