ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్న ఒక కుటుంబం.. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన అధికారిక వ్యవస్థల కంటే రౌడీషీటర్లే మిన్న అన్నట్టు మాట్లాడటం దేనికి సంకేతం? వీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని తొలిసారిగా మరో గంట పాటు పొడిగించారు. 11న పోలిం�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న రెండో ఉప ఎన్నిక ఇది. జూబ్లీహిల్స్ కన్నా ముందు 2024, మే నెలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది. అయితే ప్రభుత్వ ధీమాలో రెండింటి మధ్య ఎ�
‘సీఎం’ అంటే ఎవరైనా చీఫ్ మినిస్టర్ అనే చెప్తారు. కొన్ని సినిమాల్లో ‘కామన్ మ్యాన్' అనే నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. అయితే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ‘సీఎం’ అనే పదానికి కొత్త అర్థాన్ని సృష్టించారు, అదే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదినుంచి ఆచరించే రాజకీయ ఎత్తుగడనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అనుసరిస్తున్నారు. ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే కుటిల పన్నా�
జూబ్లీహిల్స్లో ఈ నెల 11న ఉప ఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Election) జరుగనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు నవంబర్ 11న (మంగళవారం) ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్ అన్నారు. శుక్రవారం బోరబండలోని పలు మసీదుల వద్ద మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దుతుగా బీఆర్ఎస్ మైన
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని రెండేండ్లపాటు పక్కనపెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టడం కేవలం ఓట్లు దండుకోవడానికేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ ప
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలింగ్ డే (నవంబర్ 11) రోజున దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వాహనాలు సమకూర్చనున్నా�
హైడ్రా దుర్మార్గాలకు అడ్డుకట్ట పడాలం టే కాంగ్రెస్ను పచ్చడి చేయాలి. హస్తంపార్టీకి ఓటుతో బుద్ధి చెప్పి ఆరు గ్యారెంటీలపై మాట తప్పిన సీఎం రేవంత్రెడ్డి కండ్లు తెరిపించాలి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
ఆరు గ్యారెంటీలను ఎగవేసి.. ధరలు పెంచుతూ.. కమీషన్లను నొక్కుతూ.. అరాచకాలు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్�
జూబ్లీహిల్స్లో మూడు దఫాలు గెలిచి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి, అన్ని వర్గాల మన్ననలు పొందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తథ్యం అని రూఢీ అయింది. ఇటు సెఫాలజిస్టులు, రాజకీయ పరిశీలకులు అదే సత్యమని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో వాతావరణం కూడా అదే తేటతెల్లం చేస్తున్నది. ఈ దశలో ‘ఇక ఎం�
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎర్రగడ్డ ప్రేమ్నగర్ కాలనీలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బులు పెట్టి.. ఓటర్లకు పంచుతున్నారని సమాచారం అ�