మొదటి నుంచీ ముస్లింల పాలిట శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ ముస్లిం నేత అబ్దుల్ ముఖీబ్ చాందా మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం నేతల�
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసింది. కనిపించని 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఇచ్చిన హామీలు రాజకీయ మాయాజాలం మాత్రమే. రేవంత్ నేతృత్వంలో అధికారం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆషామాషీ పోటీ కాదని, బీఆర్ఎస్ పదేళ్ల వికాసానికి.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల సంక్షోభానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని ఎవరి పాలన బాగుందో సరైన తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత జూబ్లీహిల�
పింఛన్లు పెంచుతామని ఆశపెట్టారు.. ఉద్యోగ నియామకాల్లో 4శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు.. స్థానిక సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయిస్తామని నమ్మబలికారు.. ప్రత్యేక కార్పొరేషన్ కేటాయిస్త
బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన అమెరికాకు 16వ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా నిర్వచించాడు. ‘ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలు ఏర్పర్చుకున్నది ప్రజాస్వామ్యం’ అని. అయితే, ప్రస్�
రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్కు షాక్ తగలనున్నదా?? అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా.. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైలేజీ కోసం మైన�
రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం నేర్పాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత దేవ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శాఖల కేటాయింపులో మాత్రం కొత్త కొ ట్లాట మొదలైనట్టు విశ్వసనీయ వర్
గత శాసనసభ ఎన్నికల సందర్భంగా పనిచేసిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ సత్తా చాటుతామని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు కొందరు ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.