జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమకు ఓ టమి తప్పదన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వారం రోజుల నుంచి సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తలుపువాకిట నిలిచి ఉన్నది. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ఇదే నిజమైని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. దీనినే రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలూ నిర్ధారించాయి. ఈ
పదేండ్ల అభివృద్ధికి, రెండేండ్ల అరాచకానికి మధ్య రెఫరెండంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని సీఎం రేవంత్రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారు. పోలింగ్కు ముందే ఆయన ఓటమిని ద�
కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అయ్య జాగీరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయ�
పోలీసుల సహకారంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలవాని కాంగ్రెస్ చూస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao) విమర్శించారు. తమ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలను పిలిచి బెదిరింపులకు పాల
మద్యం ప్రియులకు అలర్ట్. హైదరాబాద్లో వరుసగా నాలుగు రోజుల పాటు వైన్ షాపులు బంద్ (Wine Shops Close) కానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఎన్నిక ల అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపి స్తూ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సం ఘం (ఈసీఐ)కి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార�
ఎన్నికలు ఏవైనా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏదీ అమలుచేయని ఆ పార్టీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే గి�
ఇప్పటికే జనం ఓ అభిప్రాయానికి బలంగా వచ్చారనే చర్చ జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్ నాయకుల మాటలపై నమ్మకం పోయిందని కొందరు ఓటర్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంలోనే సీఎం రేవంత్ ఓ అడుగు ముందుకేసి కారు ప
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్లో రూ.4వేల కోట్లతో అభివృద్ధి చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పడంతో ‘కంటోన్మెంట్ నియోజకవర్గంలో రూ.4వేల కోట్ల అభివృద్ధి ఇదేనా? అంటూ గురువారం పోస్టర్ల�
ఆయన పేరు సీహెచ్ ప్రసాద్రావు. పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.101 పథకం కింద ఏటా రూ.1100 మాత్రమే ఆస్తిపన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి �
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చి విస్మరించిన కాంగ్రెస్ సర్కారుపై తెలంగాణ ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పార�
BRS Party | అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందని, అన్ని వర్గాలకు మేలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల్లో ఆశీర్వదించాలని పటాన్ చెరు బీఆర్ఎస్ నాయకులు ఓటర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసహనంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.