గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలిపించామా అని తెలంగాణ ప్రజలు రంధి పడుతున్న సందర్భంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చి కాంగ్రెస్ పార్టీని తికమక పెడుతున్నది. రేవంత్ పాలనలో హామీల వైఫల్యాల వల్ల నిరాశలో ఉన్�
KTR | బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తుంటే గెలుపు పక్కా అని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. పలు ప్రైవేటు సర్వేలతోపాటు సొంత సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేయడంతో ఏం చేయాలో పాలుపోన�
రేవంత్ రెండేండ్ల అవినీతిమయ బుల్డోజర్ పాలనతో విసుగెత్తిన జూబ్లీహిల్స్ ఓటరు.. హస్తం పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టనున్నాడా? పోలింగ్కు ఇంకా పది రోజులు ఉండగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెల
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే సన్నబియ్యం ఎత్తేస్తామని, రేషన్కార్డులు రద్దు చేస్తామని జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత (Maganti Sunitha) విజయాన్ని కాంక్షిస్తూ రహమత్నగర్లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ (KTR). భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, కార్యకర్తలు.
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలన్నదే ప్రజల ఎజెండా అని మేం ప్రజలకు చెప్పాలనుకున్నది వారే మాకు వివరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు అవకాశాలు రోజు రో జుకు తగ్గిపోతున్నాయన్న భావన కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యేల్ల్లో పెరిగిపోతున్నది. ఓడిపోయే సీటులో ప్రచారం ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అజారుద్దీన్కు కట్టబెట్టిన మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కుంపటి రాజేసింది. గ్రేటర్ హైదరాబాద్ కోటా నుంచి మంత్రి పదవి ఆశిం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ శాసనసభా నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన ఎన్నిక కాదు. మొత్తం తెలంగాణ ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నిక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలన మీద �
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలన్నదే ప్రజల ఎజెండా అని మేం ప్రజలకు చెప్పాలనుకున్నది వారే మాకు వివరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల తిరసరణ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోర్టుల జోక్యానికి ఆసారం లేదని చెప్పింది.