Jubleehills | జూబ్లీహిల్స్ టికెట్ కోసం కూడబెట్టిన రూ.300 కోట్ల వనరులు నడిమిట్లనే మాయమయ్యాయని ఇన్చార్జి మంత్రులు కంగారు పడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ కుటుంబానికి రౌడీ షీటర్ ముద్ర ఉండటంతో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతామని కాంగ్రెస్ నాయకులు కుమిలిపోతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్కు బిగ్షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్ను పోలీసులు బైండోవర్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఆటో కా�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను దెబ్బతీసేలా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ను ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలున్న
అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటరు! కానీ ఆ అబద్ధమే సిగ్గుపడేలా మాట్లాడితే ఎలా ఉంటది! సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రుల మాటల అలాగే ఉన్నాయి. నవ్విపోదరుగాక.. నాకేటి! అన్నట్టు రాష్ట్ర మంత్రులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన తమ దరఖాస్తులను ప్రభుత్వం కుట్రపూరితంగా కావాలనే తిరస్కరించిందని పలువురు ఫార్మా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఝలక్ తప్పదని, బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మెజార్టీ కోసం గులాబీ శ్రేణులు శ్రమించాలని విజ్ఞప్తి చేశా�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటో నడుపుతూ ఫొటోలకు పోజులివ్వడంపై అక్కడున్న ఆటోడ్రైవర్లు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు.
KTR | రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప
KTR | జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలిస్తే, రాబోయే జీహెచ్ఎంస�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచీ పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగుతూనే ఉన్నది. తొలి రోజు నుంచి శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ దాకా అధికారుల తీరు వివాదాస్పదంగానే కనిపిస్తున్నది.
అధికార కాంగ్రెస్ నేతలు జాబులు నింపుడు వదిలి జేబులు నింపుకొనే పనిలో మునిగి తేలుతున్నారని, పనుల్లో కమీషన్లు, ఫ్యాక్టరీల్లో వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిప
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలకు తెరలేపింది. ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు ఫేక్ ప్రచారానికి దిగారు. అలాంటి వారిపై చర్యలు తప్పవు’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ �