అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా అఖండ విజయం సాధించటం తథ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులను విడుదల చేయడం లేదని, సంవత్సరాల తరబడి అధికారులు కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్స్ (జీహెచ్ఎంసీ-టీఎస్ఎల్ఏ -2023) మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న బాధితులు ప్రభుత్వం పై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేండ్లుగా వేధింపులకు గురవుతు న్న వివిధ వర్గాలవారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వా�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా బరిలో నిలిచిన మాగంటి సునీతకు ప్రవాస తెలంగాణ సమాజం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ అధ్యక్షులు శ్రీధర్
బీహార్లో ఓట్ చోరీ అంటూ దేశవ్యాప్తంగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న కాంగ్రెస్ చివరకు తెలంగాణలో అదే ఓట్చోరీ అంశంలో అడ్డంగా దొరికిపోయి ముద్దాయిగా నిలిచింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడిక�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే అది వేస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్ర�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కారుకు-బుల్డోజర్కు మధ్య పోటీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. నిజమే, ఈ ఉపఎన్నిక నిర్మాణానికి- విధ్వంసానికి మధ్య ఎన్నిక, అభివృద్ధికి-అబద్ధాలకు మధ్య
జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగి పోతుంది. సోమవారం రహ్మత్నగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి అనూహ్య స్పందన రావడంత�
జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఉప ఎన్నికలు కారు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్నాయని, ఎన్నికల తరువాత మీ ఇంటికి కారు రావాలో, బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది.
రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం సామ దాన భ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల చోరీ వ్యవహారంలో అసలు వాస్తవం బట్టబయలైంది. ఆ అపార్ట్మెంట్ ఓటరు జాబితాలో ఉన్న 44 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడ నివాసం ఉంటున్నారని తేలింది.