‘స్థానిక సంస్థల ఎన్నికలపై మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు ముందుకెళ్తారు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11 న నిర్వహించిన పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన�
అధికార బలంతో కాంగ్రెస్ .. ఉప ఎన్నికను అభాసుపాలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా వ్యవహరించింది. గెలుపు కోసం వెంపర్లాడుతూ నిబంధనలను కాలరాసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికినవాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నా�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదని తెలిసీ మంత్రులు యథేచ్ఛగా తిరిగారు.
Jubilee Hills By Election | ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో పోల్ చీటీలతోపాటు చీరలు పంచడం మీరు చూశారా? ఎన్నడైనా పార్టీ జెండా ఉన్న టీ-షర్టులు వేసుకుని పోలింగ్ కేంద్రం వద్ద చీటీలిస్తారని అనుకున్నారా?
Jubilee Hills By Election | చెదురుమదురు ఘటనలు మినహా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంచనా వేసినట్టుగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ సుస్పష్టం అయింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఒక్కరోజే ఎన్నికల సంఘానికి 60కి పైగా ఫిర్యాదులు చే�