Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం ఆమోదం తెలి�
యూసుఫ్గూడ చెక్పోస్టు (Yusufguda) నుంచి రహ్మత్నగర్ (Rahmath Nagar) ప్రధాన రహదారిలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. సుమారు 300 మీటర్ల మేర పూర్తి కావాల్సిన విస్తరణ కేవలం ఈ మూల మలుపు దగ్గర మాత్రం అంతే ఇరుకుగా ఉంది. అందుకు కారణం
రాష్ట్రంలో కాంగ్రెస్ మోసాలకు బలవుతున్న ప్రతి నిరుద్యోగి తరఫున తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసి కొట్లాడతానని గ్రూప్-1 అభ్యర్థి అస్మా స్పష్టంచేశారు.
పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే దానం నాగేందర్కు కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతలు అప్పగించింది. శనివారం విడుదల చేసిన ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీఆర్ఎస్ నుంచి గెలిచి క�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని 25 మంది బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా అఖండ విజయం సాధించటం తథ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులను విడుదల చేయడం లేదని, సంవత్సరాల తరబడి అధికారులు కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్స్ (జీహెచ్ఎంసీ-టీఎస్ఎల్ఏ -2023) మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న బాధితులు ప్రభుత్వం పై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేండ్లుగా వేధింపులకు గురవుతు న్న వివిధ వర్గాలవారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వా�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా బరిలో నిలిచిన మాగంటి సునీతకు ప్రవాస తెలంగాణ సమాజం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ అధ్యక్షులు శ్రీధర్
బీహార్లో ఓట్ చోరీ అంటూ దేశవ్యాప్తంగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న కాంగ్రెస్ చివరకు తెలంగాణలో అదే ఓట్చోరీ అంశంలో అడ్డంగా దొరికిపోయి ముద్దాయిగా నిలిచింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడిక�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే అది వేస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్ర�