BJP | దేశంలోని ప్రధాన మీడియాను తన నియంత్రణలో పెట్టుకొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుతం.. విదేశీ మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నది. పాలనా వైఫల్యాలను, విధానాల తప్పులను కప్పిపుచ్చునేందుకు విదేశీ మీడియా జర్నలిస�
ప్రకాష్ యాదవ్ అనే జర్నలిస్ట్ ఒక టీవీ ఛానెల్లో పని చేస్తున్నాడు. ఈ నెల 25న పొరుగున ఉన్న మనగావ్ నుంచి బైక్పై సొంత గ్రామమైన కోట్గావ్కు తిరిగి వస్తున్నాడు.
చొప్పదండి నియోజకవర్గంలో అక్రిడిటేషన్ కలిగిఉండి, అర్హులైన ప్రతి పాత్రికేయుడికీ ఇంటిస్థలం అందిస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి శివారులోని రైతువేదికవద్ద సో�
ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్ మాజీ భార్య మిలిండా ఫ్రెంచ్ గేట్స్ మళ్లీ ప్రేమలో పడినట్టు అమెరికా మీడియా కోడై కూస్తున్నది. 58 ఏండ్ల మిలిండా 18 నెలల క్రితం బిల్గేట్స్ నుంచి విడాకులు తీసుకొన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టు వినీత్ నారాయణ్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీలను బీజేపీ నాయకులు ఉసిగొల్పుతున్నారని మండి
‘దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి గాడి తప్పుతున్నది. పౌరులకు ఉపాధి కల్పించాల్సిన కేంద్రం ప్రైవేటు బాట పడుతున్నది. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్కు ఉన్నది.
‘ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ’ ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో రాష్ట్రంలోని జర్నలిస్టుల గురించి చెప్పే ముచ్చట. జర్నలిస్టుల స్థితిగతులు తనకు తెలుసునని చెప్తూ, వారి బతుకులు బాగుపడాలని మనస్ఫ�