ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలి�
China | చైనాలో ఉన్న భారత ఆఖరి జర్నలిస్టు ఆ దేశాన్ని వీడనున్నారు. పీటీఐకి చెందిన సదరు జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది.
రక్షణ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నారన్న ఆరోపణపై ఫ్రీలాన్స్ జర్నలిస్టు వివేక్ రఘువన్షీ, మాజీ నేవీ కమాండర్ ఆశిష్ పాఠక్లను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది.
సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి బుధవారం కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన శ్రీనాథ్రెడ్డి పలు ప్రముఖ తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో పని చేశారు.
BJP | దేశంలోని ప్రధాన మీడియాను తన నియంత్రణలో పెట్టుకొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుతం.. విదేశీ మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నది. పాలనా వైఫల్యాలను, విధానాల తప్పులను కప్పిపుచ్చునేందుకు విదేశీ మీడియా జర్నలిస�
ప్రకాష్ యాదవ్ అనే జర్నలిస్ట్ ఒక టీవీ ఛానెల్లో పని చేస్తున్నాడు. ఈ నెల 25న పొరుగున ఉన్న మనగావ్ నుంచి బైక్పై సొంత గ్రామమైన కోట్గావ్కు తిరిగి వస్తున్నాడు.
చొప్పదండి నియోజకవర్గంలో అక్రిడిటేషన్ కలిగిఉండి, అర్హులైన ప్రతి పాత్రికేయుడికీ ఇంటిస్థలం అందిస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి శివారులోని రైతువేదికవద్ద సో�
ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్ మాజీ భార్య మిలిండా ఫ్రెంచ్ గేట్స్ మళ్లీ ప్రేమలో పడినట్టు అమెరికా మీడియా కోడై కూస్తున్నది. 58 ఏండ్ల మిలిండా 18 నెలల క్రితం బిల్గేట్స్ నుంచి విడాకులు తీసుకొన్నారు.