సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ ఇకలేరు. నాలుగు దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా పనిచేసిన ఆయన ఈ ప్రాంత ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో
PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): ప్రభుత్వం హామీ ఇచ్చిన జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డీజేఎఫ్) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్ట�
ఎవరు జర్నలిస్టులో తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జర్నలిస్టుల సంఘాలను కోరారు. జర్నలిస్టుల సంఘాలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నప్పుడు ఎవరు జర్నలిస్టులో తేల్చే బాధ్యత ఏ రాజకీయ పార్టీ జర్నలిస్టు సంఘానికి
పరకాల కేంద్రంగా పనిచేసే ప్రతి జర్నలిస్టు ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవాలని ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సలహాదారు దాసరి రమేశ్ (Dasari Ramesh) అన్నారు. ప్రెస్ క్లబ్లో పలువురు జర్నలిస్టులకు సభ్యత్వం అందించ
Peddapalli | జర్నలిస్ట్(Journalist) బందెల రాజశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనకు పెద్దపల్లి జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
Journalist shot dead | బైక్పై వెళ్తున్న జర్నలిస్ట్ను దుండగులు వాహనంతో ఢీకొట్టారు. ఆ తర్వాత అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Journalist Murder Case: జర్నలిస్టు ముకేశ్ మర్డర్ కేసుతో లింకున్న వ్యక్తిని హైదరాబాద్లో ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆ హత్య కేసులో అతన్ని ముఖ్య అనుమానితుడిగా భావిస్తున్నారు. బీజాపూర్ పోలీసు శాఖకు చెందిన స�
మంచు’ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇంటి గొడవలు కాస్తా పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. దీంతో మంగళవారం జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లెందు మండలం జగదాంబ గుంపు సమీపంలో జర్నలిస్టు నిట్టా సుదర్శన్(ఆదాబ్ రిపోర్టర్)పై గురువారం రాత్రి కొంతమంది దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ర�
Hyderabad | హైదరాబాద్లోని వివిధ వార్త సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేట్స్, లైబ్రేరియన్లు టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మంగళవారం సమావేశమయ�
Revanth Reddy | మీడియా గురించి, విలువల గురించి రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు విన్నాక దాదాపు 15 ఏండ్ల కిందట రేవంత్రెడ్డి సమక్షంలోనే జరిగిన ఒక చర్చ గుర్తుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పుడు టీడీపీ ప్రతిపక్ష�