కాంగ్రెస్ శిబిరం ఎత్తుకున్న ఓ పాట ఎన్నికల్లో జనంలోకి బాగా వెళ్లింది. ‘మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలినాడు’ అనే పల్లవితో మొదలై.. ‘ఆనాటి రోజులు తెస్తాడు..’ అనే చరణంతో సాగుతుంది ఆ పాట. నల్లగొండ గద్దర్�
Chinmayi Sripaada | సలార్ నటుడు జాన్ విజయ్ (John Vijay)పై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) సంచలన ఆరోపణలు చేశారు.
ఏదైనా సాధించినప్పుడు ప్రతి ఒక్కరూ పబ్లిసిటీ కోరుకుంటారు. తాము సాధించిన ఘనత పదిమందికీ తెలియాలని ఆరాటపడతారు. కానీ అన్ని విషయాలనూ ప్రచురించే వీలు, సమయం మీడియాకు ఉండదు. అలాంటి సమస్యకు పరిష్కారంగా రూపొందిన వ
కరెంటు వైరును ముట్టుకుంటే షాక్ కొడుతుందని మనకు తెలిసిన విషయం. కానీ రాష్ట్రంలో కరెంటు కోతలను ప్రశ్నిస్తే పోలీసు కేసు నమోదవుతుంది.. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం.
రిపోర్టర్ను కావడంతో కేసీఆర్ను తరచూ కలిసేవాడిని. నేను కనపడగానే కేసీఆర్ తొలి పలకరింపు ‘రా.. చక్రి. గింత అన్నం తిందాం’ అని. ఇతర పత్రికల రిపోర్టర్ మిత్రులను కేసీఆర్ అలాగే ఆహ్వానించేవారు. ఆయనే స్వయంగా వడ్
Soumya Vishwanathan | జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ (Soumya Vishwanathan) హత్య కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది (4 Killers Sentenced To Life).
కాంతినిచ్చే కిరణాలతడు.. క్రాంతిని కాంక్షించే అభ్యుదయ వాది. ‘క్రాంతి’ ఆయన పేరేకాదు.. ఆయన తత్వం కూడా. ఎక్కడున్నా.. ఏ పనిచేసినా ఆయన శైలి, ఆలోచన ఆద్యంతం భిన్నంగా ఉంటాయి.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వివాదంలో చిక్కుకున్నారు. మహిళా జర్నలిస్టుతో ఆయన అనుచితంగా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి. కోయంబత్తూరులో సోమవారం అన్నామలై విలేకరులతో మాట్లాడారు.
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దేశంలో అత్యధిక అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణదేనని సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల సమావేశమైన ‘గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాన్ఫరెన్స్ ఫెలోషిప్'కు హైదరాబాద్కు చెందిన సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉడుముల స�
జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో బుధవారం మీడియా అ కాడమీ ఆధ్వర్యంలో 104 జర్నలిస్టుల కుటుంబాలక
అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత్లో మానవ హక్కులపై ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు వేధింపులకు గురయ్యారు. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ము