కరెంటు వైరును ముట్టుకుంటే షాక్ కొడుతుందని మనకు తెలిసిన విషయం. కానీ రాష్ట్రంలో కరెంటు కోతలను ప్రశ్నిస్తే పోలీసు కేసు నమోదవుతుంది.. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం.
రిపోర్టర్ను కావడంతో కేసీఆర్ను తరచూ కలిసేవాడిని. నేను కనపడగానే కేసీఆర్ తొలి పలకరింపు ‘రా.. చక్రి. గింత అన్నం తిందాం’ అని. ఇతర పత్రికల రిపోర్టర్ మిత్రులను కేసీఆర్ అలాగే ఆహ్వానించేవారు. ఆయనే స్వయంగా వడ్
Soumya Vishwanathan | జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ (Soumya Vishwanathan) హత్య కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది (4 Killers Sentenced To Life).
కాంతినిచ్చే కిరణాలతడు.. క్రాంతిని కాంక్షించే అభ్యుదయ వాది. ‘క్రాంతి’ ఆయన పేరేకాదు.. ఆయన తత్వం కూడా. ఎక్కడున్నా.. ఏ పనిచేసినా ఆయన శైలి, ఆలోచన ఆద్యంతం భిన్నంగా ఉంటాయి.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వివాదంలో చిక్కుకున్నారు. మహిళా జర్నలిస్టుతో ఆయన అనుచితంగా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి. కోయంబత్తూరులో సోమవారం అన్నామలై విలేకరులతో మాట్లాడారు.
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దేశంలో అత్యధిక అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణదేనని సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల సమావేశమైన ‘గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాన్ఫరెన్స్ ఫెలోషిప్'కు హైదరాబాద్కు చెందిన సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉడుముల స�
జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో బుధవారం మీడియా అ కాడమీ ఆధ్వర్యంలో 104 జర్నలిస్టుల కుటుంబాలక
అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత్లో మానవ హక్కులపై ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు వేధింపులకు గురయ్యారు. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ము
ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలి�
China | చైనాలో ఉన్న భారత ఆఖరి జర్నలిస్టు ఆ దేశాన్ని వీడనున్నారు. పీటీఐకి చెందిన సదరు జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది.
రక్షణ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నారన్న ఆరోపణపై ఫ్రీలాన్స్ జర్నలిస్టు వివేక్ రఘువన్షీ, మాజీ నేవీ కమాండర్ ఆశిష్ పాఠక్లను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది.
సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి బుధవారం కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన శ్రీనాథ్రెడ్డి పలు ప్రముఖ తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో పని చేశారు.