Tamil Nadu | ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా.. రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఇంత ఆలస్యం
రద ఉధృతికి వాగులో గల్లంతైన ఎన్టీవీ విలేకరి ఘటన విషాదాంతమైంది. మూడురోజుల తర్వాత శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహాన్ని వాగులోని కిలోమీటరు దూరంలో గుర్తించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన జమీర్ ఎన్టీవ�
కిసీ సే నా కెహ్నా. 1983లో వచ్చిన సినిమా అది. కథలో.. అప్పుడే పెండ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఓ ఊర్లో దిగుతారు. అక్కడ ‘హనీమూన్ హోటల్' పేరుతో ఉన్న హోటల్ బాగా పాపులర్ అని తెలుసుకొని గుర్రపు టాంగాలో అక్కడికి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నకిలీ వీడియో ప్రసారం కేసులో ఓ టీవీ చానెల్ జర్నలిస్టు రోహిత్ రంజన్ అరెస్టు వ్యవహారం ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మంగళవారం ఘజియాబా
జర్నలిస్టు షేర్ చేసిన స్కూల్ ఫొటోపై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన పాఠశాలలో ఉన్నప్పటి ఫొటోను జర్నలిస్టు క్రిష్రాజ్మురారి శనివారం ట్విట్టర్లో పో�
Journalist | పోలీస్ స్టేషన్ ముందు కొందరు నిరసన తెలుపుతున్నారు. దానిని కవర్ చేయడానికి ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ (Journalist) తన కెమెరామెన్తో కలిసి అక్కడి వెళ్లాడు. నిరసనకు గల కారణాలు తెలుసుకుంటుండగా.. పోలీసులు వచ్చి అ�
కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
మేకర్స్ మారన్ ట్రైలర్ (Maaran Trailer)ను లాంఛ్ చేశారు. ధనుష్ ఈ చిత్రంలో భయమనేదే లేకుండా నిజాన్ని నిర్భయంగా వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు.
రష్యా బలగాలతో తీవ్రమైన యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఉక్రెయిన్లో సాధారణ ప్రజానీకం నివశించే చాలా ప్రాంతాలపై రష్యా వేసే బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడి పరిస్థితు�
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ వృద్ధిమాన్ సాహా. తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని రాహుల్ ద్రావిడ్ సూచించాడంటూ ఇటీవల బాంబు పేల్చిన సాహా.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనందుక�
నిబంధనల పేరుతో కేంద్రం చెప్పుచేతల్లోకి ఆ పార్టీ సోషల్ ఆర్మీ ఏం చేసినా పట్టని సంస్థలు- మార్కెట్కు గండి పడుతుందని మౌన దీక్షలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘ఇంటర్మీడియేటరీ గైడ్లైన్
గువహటి : అసోంలోని చిరాంగ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇద్దరు పోలీసులు ట్రాఫిక్ రూల్స్ను పాటించలేదు. హెల్మెట్ ధరించకుండా బైక్పై వెళ్తున్నారు. మీరు సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా? అని ఓ జర్నలిస్�
Dinkar Raikar: మహారాష్ట్రకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, లోకమాత మీడియా గ్రూప్ ఎడిటర్ దిన్కర్ రాయికర్ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. రాయికర్కు కొన్ని వారాల క్రితం
నిజామాబాద్ జిల్లాకు పట్టిన దరిద్రం ఎంపీ అర్వింద్పై జీవన్రెడ్డి విమర్శలు జర్నలిస్టుపై దాడితో సంబంధం లేదని వెల్లడి ఫేస్బుక్ లైవ్లో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ):
బేగంపేట్ : బేగంపేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దిన పత్రిక ఇంటర్నెట్ డెస్క్లో సబ్ ఎడిటర్గా పని చేస్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. శుక్రవారం బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘట�