కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టు వినీత్ నారాయణ్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీలను బీజేపీ నాయకులు ఉసిగొల్పుతున్నారని మండి
‘దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి గాడి తప్పుతున్నది. పౌరులకు ఉపాధి కల్పించాల్సిన కేంద్రం ప్రైవేటు బాట పడుతున్నది. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్కు ఉన్నది.
‘ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ’ ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో రాష్ట్రంలోని జర్నలిస్టుల గురించి చెప్పే ముచ్చట. జర్నలిస్టుల స్థితిగతులు తనకు తెలుసునని చెప్తూ, వారి బతుకులు బాగుపడాలని మనస్ఫ�
Tamil Nadu | ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా.. రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఇంత ఆలస్యం
రద ఉధృతికి వాగులో గల్లంతైన ఎన్టీవీ విలేకరి ఘటన విషాదాంతమైంది. మూడురోజుల తర్వాత శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహాన్ని వాగులోని కిలోమీటరు దూరంలో గుర్తించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన జమీర్ ఎన్టీవ�
కిసీ సే నా కెహ్నా. 1983లో వచ్చిన సినిమా అది. కథలో.. అప్పుడే పెండ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఓ ఊర్లో దిగుతారు. అక్కడ ‘హనీమూన్ హోటల్' పేరుతో ఉన్న హోటల్ బాగా పాపులర్ అని తెలుసుకొని గుర్రపు టాంగాలో అక్కడికి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నకిలీ వీడియో ప్రసారం కేసులో ఓ టీవీ చానెల్ జర్నలిస్టు రోహిత్ రంజన్ అరెస్టు వ్యవహారం ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మంగళవారం ఘజియాబా
జర్నలిస్టు షేర్ చేసిన స్కూల్ ఫొటోపై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన పాఠశాలలో ఉన్నప్పటి ఫొటోను జర్నలిస్టు క్రిష్రాజ్మురారి శనివారం ట్విట్టర్లో పో�
Journalist | పోలీస్ స్టేషన్ ముందు కొందరు నిరసన తెలుపుతున్నారు. దానిని కవర్ చేయడానికి ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ (Journalist) తన కెమెరామెన్తో కలిసి అక్కడి వెళ్లాడు. నిరసనకు గల కారణాలు తెలుసుకుంటుండగా.. పోలీసులు వచ్చి అ�
కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
మేకర్స్ మారన్ ట్రైలర్ (Maaran Trailer)ను లాంఛ్ చేశారు. ధనుష్ ఈ చిత్రంలో భయమనేదే లేకుండా నిజాన్ని నిర్భయంగా వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు.
రష్యా బలగాలతో తీవ్రమైన యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఉక్రెయిన్లో సాధారణ ప్రజానీకం నివశించే చాలా ప్రాంతాలపై రష్యా వేసే బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడి పరిస్థితు�
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ వృద్ధిమాన్ సాహా. తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని రాహుల్ ద్రావిడ్ సూచించాడంటూ ఇటీవల బాంబు పేల్చిన సాహా.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనందుక�