మేకర్స్ మారన్ ట్రైలర్ (Maaran Trailer)ను లాంఛ్ చేశారు. ధనుష్ ఈ చిత్రంలో భయమనేదే లేకుండా నిజాన్ని నిర్భయంగా వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు.
రష్యా బలగాలతో తీవ్రమైన యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఉక్రెయిన్లో సాధారణ ప్రజానీకం నివశించే చాలా ప్రాంతాలపై రష్యా వేసే బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడి పరిస్థితు�
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ వృద్ధిమాన్ సాహా. తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని రాహుల్ ద్రావిడ్ సూచించాడంటూ ఇటీవల బాంబు పేల్చిన సాహా.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనందుక�
నిబంధనల పేరుతో కేంద్రం చెప్పుచేతల్లోకి ఆ పార్టీ సోషల్ ఆర్మీ ఏం చేసినా పట్టని సంస్థలు- మార్కెట్కు గండి పడుతుందని మౌన దీక్షలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘ఇంటర్మీడియేటరీ గైడ్లైన్
గువహటి : అసోంలోని చిరాంగ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇద్దరు పోలీసులు ట్రాఫిక్ రూల్స్ను పాటించలేదు. హెల్మెట్ ధరించకుండా బైక్పై వెళ్తున్నారు. మీరు సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా? అని ఓ జర్నలిస్�
Dinkar Raikar: మహారాష్ట్రకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, లోకమాత మీడియా గ్రూప్ ఎడిటర్ దిన్కర్ రాయికర్ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. రాయికర్కు కొన్ని వారాల క్రితం
నిజామాబాద్ జిల్లాకు పట్టిన దరిద్రం ఎంపీ అర్వింద్పై జీవన్రెడ్డి విమర్శలు జర్నలిస్టుపై దాడితో సంబంధం లేదని వెల్లడి ఫేస్బుక్ లైవ్లో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ):
బేగంపేట్ : బేగంపేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దిన పత్రిక ఇంటర్నెట్ డెస్క్లో సబ్ ఎడిటర్గా పని చేస్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. శుక్రవారం బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘట�
Lakhimpur kheri | violence | లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది.
సీఎంఆర్ఎఫ్ నుంచి 4లక్షలు మంజూరు చెక్కు అందజేసిన మంత్రి హరీశ్రావు ఎల్కతుర్తి, అక్టోబర్ 17: కరోనాతో మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలా
కాప్రా : ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి కాప్రా ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కాప్రాడివిజన్ ఎల్లారెడ్డిగూడలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్ల
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఆంధ్రభూమి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ(62) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గురువారం రాత్రి హైదరాబాద్�
జర్నలిస్టు సదాశివశర్మ మృతి | ఆంధ్రభూమి ఎడిటర్గా పని చేసిన సీనియర్ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ (62) శుక్రవారం ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మరిణించారు.