Lakhimpur kheri | violence | లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది.
సీఎంఆర్ఎఫ్ నుంచి 4లక్షలు మంజూరు చెక్కు అందజేసిన మంత్రి హరీశ్రావు ఎల్కతుర్తి, అక్టోబర్ 17: కరోనాతో మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలా
కాప్రా : ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి కాప్రా ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కాప్రాడివిజన్ ఎల్లారెడ్డిగూడలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్ల
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఆంధ్రభూమి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ(62) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గురువారం రాత్రి హైదరాబాద్�
జర్నలిస్టు సదాశివశర్మ మృతి | ఆంధ్రభూమి ఎడిటర్గా పని చేసిన సీనియర్ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ (62) శుక్రవారం ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మరిణించారు.
జర్నలిస్ట్పై బీజేపీ నేత మండిపాటుభోపాల్, ఆగస్టు 20: దేశంలో చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్కి చెందిన బీజేపీ నేత రాంరతన్ పాయల్ను ఇదే అంశంపై ఓ విలేకరి ప్రశ్నించాడు. అంతే.. ఆ ప్రశ్నక�
టోక్యో, జూన్ 28: ఆసియా దేశాల సంస్కృతి, వారసత్వాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించే వారికిచ్చే ప్రఖ్యాత ‘ఫుకువోకా గ్రాండ్ ప్రైజ్’ 2021 సంవత్సరానికి గానూ భారత్కు చెందిన ప్రముఖ జర్నల�
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మరణించిన టీవీ జర్నలిస్ట్ సులభ్ శ్రీవాస్తవ మృతిపై పూర్తి నివేదిక సమర్పించాలని యూపీ సర్కార్ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశించి�
భారత సంతతికి చెందిన మేఘా రాజగోపాలన్కు క్షేత్రస్థాయి పరిశోధనాత్మక జర్నలిజం కథనాలకు గాను అమెరికా ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డు లభించింది. లండన్ కేంద్రంగా అంతర్జాతీయ రిపోర్టర్గా పనిచేస్తున్న మేఘ�
మిన్స్క్: అంతా హాలివుడ్ సినిమా తరహాలో జరిగింది. గ్రీసు రాజధాని ఏథెన్స్ నుంచి లిథువేనియా రాజధాని విల్నియస్కు 18 దేశాలకు చెందిన 171 మంది ప్రయాణికులతో వెళుతున్న ‘ర్యాన్ ఎయిర్’ విమానం బెలారూస్ మీదుగా వెళు
సినీ జర్నలిస్ట్, నటుడు, యూట్యూబ్ ఇంటర్వ్యూయర్గా మంచి పేరు సంపాదించుకున్న తుమ్మల నర్సింహారెడ్డి( టీఎన్ఆర్) కరోనాతో మృతి చెందారు. గత కొంతకాలంగా కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట�
TNR చిరంజీవి సినిమాకు పని చేశాడని తెలుసా | ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు తుమ్మల నరసింహా రెడ్డి మరణం అతడి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.