వాషింగ్టన్, డిసెంబర్ 10: అమెరికాలోనే అత్యున్నత ప్రెస్ అవార్డు ‘జాన్ అబుచూన్ ప్రెస్ ఫ్రీడం అవార్డు’ను భారతీయురాలైన రానా అయ్యూబ్ స్వీకరించారు.
ఈ అవార్డును అందుకున్న తొలి భారత జర్నలిస్టు ఆమెనే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో పనిచేస్తున్నారు.