ఇప్పటికే దిగుమతులపై 50 శాతం సుంకాలతో కుంగదీసిన అమెరికా.. భారత్పై మరో పిడుగు వేయడానికి సిద్ధమవుతున్నది.అమెరికన్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే సేవల కోసం విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలపై 25 శా�
PM Modi | భారత్, అమెరికా వాణిజ్య అడ్డంకుల తొలగింపులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రం�
Murder | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) ల మధ్య యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ యుద్ధభూమిలో ఉండలేక ప్రశాంతమైన జీవితం కోసం అమెరికా (USA) కు శరణార్థిగా వచ్చిన ఉక్రెయిన్ మహిళ (Ukraine woman) దారుణ హత్యకు గురైంది.
Tammy Bruce | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) తో సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ రెండు దేశాలతోనూ తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా (USA) పేర్కొంది. పాకిస్థాన్ సైనిక నాయకత్వంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్�
Ind vs US | అగ్రరాజ్యం అమెరికా (USA) కు భారత్ (India) షాకిచ్చింది. అమెరికాతో కీలకమైన ఆయుధ కొనుగోలు ఒప్పందాలకు భారత్ తాత్కాలికంగా బ్రేకులు వేసింది. భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అదనంగా 25 శ
రష్యా నుంచి చమురు దిగుమతుల్లో కోతలు విధిస్తున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ భారత్పై అమెరికా (USA) మరింత ఒత్తిడి పెంచుతున్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ (Russian Oil) ఉక్రెయిన్తో యుద్ధానికి భారత్ ప�
F-35 Fighter Jets | ఐదో తరం (Fifth-generation) ఎఫ్-35 యుద్ధ విమానాల (F-35 fighter jets) కొనుగోలు కోసం అమెరికా (USA) తో ఎలాంటి అధికారిక చర్చలు జరుపలేదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) లోక్సభ (Lok Sabha) కు స్పష్టంచేసింది.
అమెరికాలో బోటింగ్కు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి సరస్సులో పడి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ నివాసి వడ్లమూడి హరికృష్ణ (49) పాతికేళ్ల క్రితం అమెరికాకు వలసవెళ్లారు.
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో (Pahalgam Attack) పర్యాటకులను ఊచకోత కోసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అది ముసుగు సంస�
GE-404 engine | అమెరికా (USA) నుంచి భారత్ (India) మరో GE-404 ఇంజిన్ను రిసీవ్ చేసుకుంది. ఇప్పటికే ఒక ఇంజిన్ను అందుకున్న భారత్.. ఇప్పుడు రెండో ఇంజిన్ను స్వీకరించింది.
Trade Talks | భారత్-అమెరికా (India-USA) దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Trade agrement) కోసం సోమవారం నుంచి మరో విడత చర్చలు జరుగనున్నాయి. అమెరికా (US) లోని వాషింగ్టన్ (Washington) నగరంలో ఇవాళ చర్చలు మొదలు కానున్నాయి.
ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందన్న అనుమానాలతో అమెరికా నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. న్యూయార్క్, వాషింగ్టన్ సహా ముఖ్యమైన నగరాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. సాంస్కృతికంగా, మతపరంగా, దౌత్యపరంగ�
వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం కళల కాంతులతో మెరిసిపోయింది.
రాన్పై ఇజ్రాయెల్ (Israel Iran War) ముందస్తు దాడులకు పాల్పడింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్పై వైమానిక దాడులు చేసింది. దీంతో ఆ దేశ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామ