Kiran Abbavaram | తెలుగు సినీ రంగంలో ఇటీవల జర్నలిస్టులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తమ డ్రెస్సింగ్, వ్యక్తిగత విషయాలపై అడిగే ప్రశ్నలకు ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తుండగా, కొన్ని సందర్భ�
Manchu Lakshmi | టాలీవుడ్ నటిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మికి సీనియర్ జర్నలిస్ట్ క్షమాపణలు చెప్పడంతో వివాదానికి తెరపడింది. ‘దక్ష - ది డెడ్లీ కాన్స్పిరసీ’ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఆమెకు జరి�
నేపాల్లో అరాచక విప్లవంతో పార్లమెంటు, సుప్రీంకోర్టును తగులబెట్టి, పాలకులను సజీవంగా దహనం చేసిన తరువాత చాలామంది చిత్రమైన మేధావులు ఇండియాలో కూడా ఇలాంటి విప్లవం వస్తుందా? అనే చర్చలు సాగిస్తున్నారు. అధికార�
Manchu Lakshmi | నటిగా, హోస్ట్గా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్న మంచు లక్ష్మి ఏ విషయాన్నైన నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది. ఎప్పటికప్పుడు మనసులోని మాటలని స్ట్రాంగ్గా చెబుతూ హాట్ టాపిక్ అవుతుంది.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలోని జర్నలిస్టులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండి‘చెయ్యి’ చూపుతున్నది. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి, సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగుల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలాలపై కక్ష కొనసాగుతున్నది. ఇప్పటికే పలు పత్రికలు, చానళ్ల విలేకరులపై వేధింపులు నిత్య కృత్యం కాగా తాజాగా ఆ జిల్లా డీపీఆర్వో అధికారిక గ్రూపు నుంచి ఓ ప్రధాన పత్రిక స్టాఫర్ సహా మం�
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గంలో జర్నలిస్టుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జర్నలిస్టులను వేటాడి అదుపులోకి తీసుకున్న పోలీసు
అనారోగ్యం బారిన పడి కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు లైసెట్టి రాజు, 3వ వార్డ్ మాజీ కౌన్సిలర్ లైసెట్టి భిక్షపతి తండ్రి లైసెట్టి భూమయ్యను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శనివారం దవఖానకు
Australian journalist Shot | అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో వలసదారులపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. అయితే నిరసకారులతోపాటు జర్నలిస్టుపై కూడా పోలీసులు రబ్బరు బుల్లెట్తో కా�
ములుగు (Mulugu) మండలం కోడిశెలకుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు భూక్య సునీల్(37) గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండు రోజులుగా హనుమకొండలోని ఓ ప్రైవేటు దవఖానలో చికిత్స పొందుతున్న ఆ
సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ ఇకలేరు. నాలుగు దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా పనిచేసిన ఆయన ఈ ప్రాంత ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో
PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): ప్రభుత్వం హామీ ఇచ్చిన జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డీజేఎఫ్) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్ట�