Murthy | తెలుగు సినీ పరిశ్రమలో జర్నలిస్టులు–దర్శకుల మధ్య ఉన్న సంబంధాలపై తాజా వివాదం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి (దేవి ప్రియ) వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ�
హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామంటూ ఢిల్లీ పోలీసులు శుక్రవారం యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా(యూఎన్ఐ) వార్తాసంస్థ కార్యాలయానికి సీల్ వేశారు. కాగా ఆ వార్తా సంస్థ ఈ చర్యను అనూహ్య దురాగతంగా, మీడియా స్వేచ
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జీవో నంబర్ 252 ప్రకారం అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు.
అధికార కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఓ వైపు రేవంత్ సర్కార్.. సమస్యలు, హామీలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు వేసి వేధిస్తుండగా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జ�
ఎలాంటి నోటీసులు, సెర్చ్ వారెంట్, విచారణ లేకుండానే జర్నలిస్టుల ఇండ్లల్లోకి చొరబడి ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అడ్హక్ కమిటీ క�
అందరికీ అన్ని అంటూ అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ కలం కార్మికులకూ ఎన్నెన్నో ఆశలు కల్పించింది. చివరికి మాట ఇచ్చింది తప్పడానికే.. అడుగు వేసింది మడమ తిప్పడానికే అన్నట్టుగా ఇప్పుడంతా తూచ్ అంటున్నది.
నూతనంగా ఏర్పడబోయే 29వ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే సకలజనులతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం తన విజన్ను ప్రకటించడానికి అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ కార్�
Arrest | జర్నలిస్టు ఇంటిపై దాడి చేసి ఇంటి అద్దాలు పగలగొట్టడంతోపాటు జర్నలిస్టును తీవ్రంగా కొట్టారు. జర్నలిస్ట్ పై దాడి సంఘటన పోలీసులు ముందు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.