వానకాలం ధాన్యం సేకరణపై కాంగ్రెస్ సర్కా రు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నా, ధాన్యం మాత్రం సేకరించడం లేదు. రైతులు ధాన్యం తీసుకువచ్చి 20 రోజు లు దాటుతున్నా సెంటర
సమగ్ర ఇంటిం టి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేరొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, �
పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా రేగోడ్ మండలం లింగంపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన సమావేశానికి ఆయతోపాటు జహీరాబాద్ ఎంపీ సురేశ�
వానకాలం సీజన్లో పండిన సన్నరకం ధాన్యా న్ని గుర్తించేందుకు అధికారులు కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కొనుగో లు కేంద్�
‘డిజిటల్ క్రాప్ సర్వే చేయాల్సిందే.లేకుంటే మీ ఉద్యోగాలు పోతాయి. సర్వే ఎందుకు చేయరు? మీరు ఏమనుకుంటున్నారు. మీరు కచ్చితంగా క్రాప్ సర్వే చేయాల్సిందే.ఎవరెవరు చేయడం లేదో మీ మీడేటాను సేకరిస్తున్నాం’..అంటూ ఔ�
మండల మాజీ జడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మాజీమంత్రి తన్నీ రు హరీశ్రావు అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట మండలం మల్కాపురం గ్రామంలో విజయరామరాజు మృతి చెందడంతో ఆయన భౌతి�
వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మెదక్ జిల్లాలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మరో 15 రోజుల్లో వరి
కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ స్కూల్స్ను కొన్ని నియోజకవర్గాలకే కేటాయించడంపై విద్యావంతులు, మేధావులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు.అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన వీట
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ వేడుకలు గురువారం ముగిశాయి. పూలసింగిడి నేలకు దిగిందా అనే విధంగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో మ�
కేసీఆర్ పాలనలో అధ్యాత్మికత వెల్లివిరిసిందని, కాంగ్రెస్ పాలనలో అలాంటి పరిస్థితులు కనిపించడంలేదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం చేర్యాలలో దేవి స్నేహయూత్ నెలకొల్పిన అమ్మవ�
వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా యి. దీనిని ఆసరాగా చేసుకుని మార్కెట్లో కల్తీనూనెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో.. రంగురంగుల ప్యాకెట్లతో అమ్ముతూ అడ్డగోలుగా సంపాదిస్తున్�
సమైక్యరాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి తట్టెడు మట్టికూడా నాటి ప్రభుత్వాలు ఎత్తలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత రైతుల ఆత్మహత్యల నివారణకు సాగునీటి అవసరాలు తీర్చడం ఒక్కటే మార్గమ ని కేసీ�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు రోజు రోజుకూ కుచించుకుపోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, కుంటలతోపాటు ఇతర ప్రభుత్వ భూములు ఎక్కడ ఖాళీ కనిపిస్తే చాలు ఇట్టే కబ్జాలు �
రుణమాఫీ కాలేదని ఇటీవల దుబ్బాక నియోజకవర్గం చిట్టాపూర్కు చెందిన రైతు సోలిపేట సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం రైతులతో పాటు అందరినీ తీవ్రంగా కలిచివేసింది.