యాసంగి సాగుకు విద్యుత్ వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కావడం లేదు. తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని రైతు లు చెబుతున్నారు. ఇప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయి. మరోవై�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, చేర్యాల మాజీ సర్పంచ్ ముస్త్యాల అరుణ శనివారం రాత్రి కలిశారు. ముస్త్యాల బాల్నర్సయ్య పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ను క�
కాంగ్రెస్ పాలనలో రైతులకు చేయూత కరువైంది. ఎన్నికల్లో రైతులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత మొండిచేయి చూపుతున్నది. రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి తీరా షరతులు, కొర�
ఉమ్మడి మెదక్ జిల్లాలో సమగ్ర కుల గణన పూర్తి చేయకుండానే పూర్తి చేశామని అధికార కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకుంటుందని బీసీ సంఘాల నేతలు, బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేశా�
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలు అట్టర్ప్లాప్ అయ్యాయి. ప్రభుత్వానికి మైలేజీ వస్తది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఏడా ది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామసభలు రచ్చరచ్చ అయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు తమకు ఎందుకు రాలేదు..? రేషన్ కార్డులు ఎందుకు రాలేదు..? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్డు ఏది..? ప్రభుత్వ విడ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది. చిప్పల్తుర్తిలో అత్యల్పం గా 10.7 ఉష్ణోగ్రత నమోదైం�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాల యంత్రాంగాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. వారం పది రోజుల నుంచి ఏర్పాట్లను ముమ్మరం చేసిం�
ప్రజావాణిలో వివిధ సమస్యలతో ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిషరించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్
సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిన్నారులు రోడ్డెక్కారు. ఫ్ల్లకార్డులు చేత పట్టుకొని నిరసన చేపట్టారు. ఆదివారం తెల్లాపూర్లో నైబర్హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గేటెడ్ కమ్యూనిటీ వాసు లు, చ
ఏడాది కిందట అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుపై భ్రమలు వీడాయి.ఈ ఏడాది పాలనలో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లే వ