ఫైనాన్స్ ప్రతినిధుల వేధింపులకు తాళలేక ఓ వ్యక్తి బైక్కు నిప్పుపెట్టిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడురులో చోటుచేసుకున్నది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గూడురు గ్రామానికి చెందిన �
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు జెండా లు మోసిన నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. ఇకెంత కాలం ఓపిక పట్టాలి అంటూ కాంగ్రెస్ అధ�
అయ్యా రేవంత్రెడ్డి..మీ పాలన ఏడాది దగ్గరకు వస్తున్నది..ఇచ్చిన హామీలు ఏమయ్యాయి...ఏం సాధించారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు. దీనికోసం ఎందుకు ఈ కళాజాతలు.. చాలు చాలు ఇక పోండి అంటూ గ్రామాల్లో ప్రజలు తి�
సన్నధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించకపోవడం, మరోవైపు మిల్లర్లు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. మిల్లర్లు రకరకాల కొర్�
ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి సాగు పనులు షూరు అయ్యాయి. రైతులు నారుమడులకు దున్నకాలు ప్రారంభించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే వానకాలం పెట్టుబడి సాయానికి ఎగనామం
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ పెట్టిన నిబంధనలతో తాము కొనలేమని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లు నిలిపివేశాయి. ఈ ఏడాది ఎల్1, ఎల్2, ఎల్3 అనే కొత్త నిబ�
ఎలాంటి ఆంక్షలు లేకుండా సన్నధాన్యంతోపాటు దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కుకుట్లపల
మెదక్ జిల్లాలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం రాయితీపై అందిస్తున్న చేప పిల్లలు నేటికీ పూర్తి స్థాయిలో చెరువులకు చేరలేదు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ఏడాది వార
చేర్యాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు సాయి ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్ కార్ వాషింగ్ సెంటర్ను శు�
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు తలెత్తే సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో హెల్ప్లైన్ ఏర్పా టు చేస్తామని ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందన పేర్కొన్నారు. సో�
గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జి�
ఉమ్మడి జిల్లాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇండ్లు, చెట్లు, వాహనాలపై మంచు తుంపర్లు కురిశాయి. శీతల గాలులు వణికించాయి. పొగమంచు ధాటికి రోడ్లపై ఏమి కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసు
జిల్లా వ్యాప్తంగా గురువారం దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. వర్తక, వ్యాపార దుకాణాల్లో లక్ష్మీపూజలు చేశారు. సాయంత్రం ఇండ్లు, దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన దీపాలు ఆకట్టుకున్నాయి. పటాకుల మోతతో గ్రా