Rajiv Yuva Vikasam | ఆర్వైవి దరఖాస్తులకు ఏప్రిల్ 14వ తేదీ (సోమవారం) చివరి రోజు అయినా దరఖాస్తుల ప్రక్రియ సాయంత్రం 5గంటల వరకు మండల కేంద్రంలో కొనసాగుతుందన్నారు రామాయంపేట ఎంపీడీవో షాజులుద్దీన్.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలు తప్పా లబ్ధిదారులకు చేయూత ఇచ్చేదిగా ఈ స్కీం లేదు. ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన �
మెదక్ జిల్లాలో మెదక్, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, రామాయంపేట, నిజాంపేట, చేగుంట, మాసాయిపేట, పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల్లో వరి పంట అధికంగా ఎండుముఖం పట్టింది. పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం తర్వాత అకాల వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఇస్రీతాబాద్లో పిడుగుపడి 20 గొర్రెలు మృతిచెందాయి.
వందశాతం పంట రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీనిపై చాలామంది రైతులు మండిపడుతున్నారు. ఎందుకంటే ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. కానీ, ప్రభ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పాటు ఆస్తినష్టం జరిగింది. గాలిదుమారంతో విద్యుత్ స్తంభాలు నేలకూలడం, విద్యుత్ వైర్లు తెగిపోయాయి. నిన్నమొన్నటి వరకు నీళ
గ్రామాల్లో పంటలు ఎండిపోయి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 30వేల చొప్పున పంటనష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని తెలంగాణ రైతురక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవాధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్య యాదవ్ డిమాండ్ చే�
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఇండ్లు, దుకాణాలపైన ఉన్
తలాపున గోదావరి నీళ్లు పారుతున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలోని రా�
ఏండ్లుగా తిరుగుతున్నా..భూసమస్య పరిష్కరించడం లేదని ఓ వ్యక్తి మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి సోమవారం హల్చల్ చేశాడు. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్కు చెందిన పట్నం సురేందర్ కొన్నేండ్లుగా రెవెన్యూ కా
నంగునూరులో స్థాపనాచార్య శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సోమవారం తెలిపారు. జైన సాధువు, పుస్తకం, వ్యాసపీఠం, శిష్యులున్నట్లు చెక్కిన శిల్పాన్ని స్థాపన�
చదువు ఇష్టం లేక విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్కు చెందిన కిశోర్,సునీత దంపతులు కొన్ని రోజుల క్రితం నర్సాపూర�
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నది. శనివారం నాటికి రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మా�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలను ఆకర్షించి వారు అమలు చేసేలా చేసింది. ఐక్యరాజ్యసమితి మన్ననలు సైతం పొందింది ఈ పథకం.
మెదక్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ఫీజు జులుం నడుస్తున్నది. వైద్యం కోసం దవాఖానకు వెళ్తే జేబు గుల్ల అవుతున్నది అనే ఆరోపణలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో 129 ప్రైవేట్ దవాఖానలు, 49 డయాగ్నోస్�