చెరువు కాల్వను పునరుద్ధరించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని రాయారావు చెరువు పంట కాల్వను ఆమె పరిశీలించి వరద బాధితులను పర
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల తీరు నచ్చక ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. ఇన్నాళ్లు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆనేత�
ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు... నీటి కోసం వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా చుక్క రాకపోయేది . సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా కనీసం తట
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోహిణికార్తెలోనే వర్షాలు పడుతున్నాయి.దీంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ కిరాయికి డబ్బులు కావాలి, విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవడ
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది... తాము చెప్పిందే వేదం.. అధికారులు నామ్కే వాస్తేగా సర్వేలు చేస్తారు.. ఆ సర్వేలు అన్నీ వట్టివే.. తాము ఎవ్వరి పేరు చెబితే అదే పేరు జాబితాలో వస్తుంది. ఇల్లు కావాలంటే ముందు డబ్బ
అధికారం కోసం కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక మొండి�
ఈనెల 27న ఎలతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తిచేసుకుని రజతోత్సవానికి సిద్ధం కావడంతో పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా మురిసిపోతున్నది. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి జిల్లా ప్రజలు అండగా నిలిచారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో డోనర్ స్కీంలో భాగంగా 100 కాటేజీలు నిర్మించేందుకు ఆలయ ఈవో అన్నపూర్ణ ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొట్టమొదట గా హైదరాబాద్ నగరంలోని ర
హనుమాన్ అనుగ్రహంతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని, మానసిక ప్రశాంతతకు నాచారం ధ్యానాంజనేయస్వామి ఆలయం తార్కాణంగా ఉందని జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన వరిపంట వనగండ్లకు నేల పాలయ్యింది. ఇంకో వారం రోజుల్లో ధాన్యాన్ని అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకుందామనుకున్న అన్నదాతల నోట్లో వడగండ్లు మట్టిని కొట్టాయి.
నర్సాపూర్ పట్టణంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వాన, వనగండ్లతో పాటు ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మండల పరిధిలోని బ�
మెదక్ జిల్లాలో సెంటర్లకు ధాన్యం వస్తున్నా కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కావడం లేదు. మెదక్ జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పలుచోట్ల కేంద్రాలు ప్రారంభమైనా నిర్వాహకులు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మెతుకు సీమ సిద్ధమవుతున్నది. ఉద్యమాలకు పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా ఆది నుంచి గులాబీ పార్టీకి అండగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈప్రాంత బిడ్డ కావడంతో మొదటి నుంచి జి�