ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తేలికపాటి వర్షాలు తప్ప గట్టి వానలు కురవలేదు. దీంతో చెరువులు, చెక్డ్యామ్లు జలాలు లేక వెళవెళపోతున్నాయి. మరోవైపు అన్నపూర్ణ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగ
రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలను ఎంతగానో నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్పై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ప్రాజెక్టుల ఊసే లేదు. రహదారుల విస్తరణ నిధుల కేటాయించలేదు. రైతులకు ఎలాంటి భరోసానివ్వల�
తుఫాన్ ప్రభావం వల్ల సంగారెడ్డి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.చాలా ప్రాంతాల్లో రోజంతా ముసురు కురిసింది. వర్షాల వల్ల వానకాలంలో సాగు చేసిన పంటలకు ఊపిరి ఊదినట్లు అవుతున్నది. వర్షాలు లేక నారాయణఖేడ్ ప్రాంత�
తుఫాన్ ప్రభావం వల్ల సంగారెడ్డి జిల్లాలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. జిల్లా అం తటా రోజంతా ముసురు అలుముకుంది.ఎడతెరిపిలేకుండా వర్షపు చినుకులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో జనజీవనం కొం�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంట రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నది. రైతు వేదికల్లో సంబురాలు చేసుకుంటున్నది. కానీ, రైతుల్లో అసంతృప్తి అలుముకుంది.