భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బీఆర్ఎస్, వివిధ పార్టీలు, పలు సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్
మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఖమ్మం పెద్దాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కాసేపు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట శుక్రవారం ఆందోళన చ�
ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం అర్బన్ ఎంఈవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాల్గో విడత రుణమాఫీ జాబితాలో తమ పేరు ఎందుకు రాలేదో చెప్పాలని జిల్లావ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీల బాధ్యులను ప్రశ్నిస్తున్నారు.
ఆరు గ్యారెంటీలను విస్మరించి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధి కడదామని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు తుంగలో తొక్కిందని విమర్శ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
శీతాకాలం మొదలైన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకూ పగటి వేళ ఎండలు దంచి కొట్టగా.. ఇప్పుడు రాత్రి వేళ చలి తీవ్రత అమాంతం పెరిగింది. దీనికి ఇటీవలి ఫెంగల్ తుపాను తోడైంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఖమ్మంలో దీక్షా దివస్ వేడుకలు ఘనం�
మలి దశలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని కేసీఆర్ దీక్ష సమూలంగా మార్చి వేసింది. నాడు ఆమరణ దీక్షకు పూనుకున్న కేసీఆర్ను కరీంనగర్లో అప్పటి పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమ ప్రభావం తక్�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, పదో తరగతి పరీక్షలపై కలెక్టరేట్లో అదనపు కలెక్ట�
ఖమ్మంలో శుక్రవారం జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. మండలంలోని రావినూతల గ్రామంలో బుధవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో �
ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పెరుగుదలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ నాయకుల పర్యటన ప్రభావం స్పష్టంగా కనపడింది. ఈ నెల 22వ తేదీన శుక్రవారం మాజీ మంత్రి టీ హరీశ్రావు మాజీ మంత్రులు గంగు�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటుచేసిన ‘ఆటో షో’ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజులపాటు కొనసాగిన వాహనాల ప్రదర్శన, విక్రయాల ఎక్స్పో ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఉమ్మడి ఖమ్మ�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఇందులో ఎంట్రీ చాలా కీలకమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు. జార్ఖండ్ నుంచి కలెక్టర్లతో ఆదివ�
తెలంగాణ ఆవిర్భావానికి ముందు, ఆ తరువాత ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తున్న తీరు ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అ